HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >House Plots For All In Ap Ministers Key Announcement

Houses : ఏపీలో వారందరికీ ఇళ్ల స్థలాలు – మంత్రి కీలక ప్రకటన

Houses : గ్రామాల్లో ఇళ్లు లేని నిరుపేదలకు 3 సెంట్ల భూమి, పట్టణాల్లో ఉన్న పేదలకు 2 సెంట్ల స్థలం ఇచ్చేలా మార్గదర్శకాలు రూపొందించారు

  • Author : Sudheer Date : 02-04-2025 - 4:22 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Bala Veeranjaneya Swamy
Bala Veeranjaneya Swamy

ఆంధ్రప్రదేశ్‌లో పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు (Houses ) అందించేందుకు చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తోంది. గ్రామాల్లో ఇళ్లు లేని నిరుపేదలకు 3 సెంట్ల భూమి, పట్టణాల్లో ఉన్న పేదలకు 2 సెంట్ల స్థలం ఇచ్చేలా మార్గదర్శకాలు రూపొందించారు. ఈ హామీని ఎన్నికల సమయంలో కూటమి ప్రకటించినప్పటి నుంచే ప్రజల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ఆ హామీని అమలు చేసేందుకు ప్రత్యేకంగా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. అన్ని అర్హతా ప్రమాణాలను స్పష్టంగా వివరించి, ప్రతి అర్హునికి ఇళ్ల స్థలాలు అందేలా ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది.

TTD : సీఎం చంద్రబాబు అధ్యక్షతన టీటీడీ సమావేశం

రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అహర్నిశలు కృషి చేస్తున్నారని సామాజిక సంక్షేమ శాఖ మంత్రి బాల వీరాంజనేయ స్వామి (Bala Veeranjaneya Swamy) తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ప్రాజెక్టులు, అభివృద్ధి పనులు పూర్తిగా స్థగించబడినప్పటికీ, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వాటిని పునరుద్ధరించే పనిలో నిమగ్నమైంది. ముఖ్యంగా నిరుద్యోగ సమస్య పరిష్కారానికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తోంది. 20 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించడమే తమ ముఖ్య ఉద్దేశమని మంత్రి వెల్లడించారు. అలాగే మే నెల నుంచి తల్లికి వందనం పథకాన్ని అమలు చేయనున్నట్లు స్పష్టంగా తెలిపారు.

గత ప్రభుత్వం జల్ జీవన్ మిషన్‌లో భారీ దుర్వినియోగం జరిపిందని , ప్రస్తుతం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈ ప్రాజెక్టును తిరిగి గాడిలో పెట్టారని మంత్రి బాల వీరాంజనేయ స్వామి వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధికి భంగం కలిగిందని, నిధుల దుర్వినియోగం జరిగిందని మంత్రి మండిపడ్డారు. కానీ కూటమి ప్రభుత్వం కేవలం 10 నెలల్లోనే రాష్ట్రవ్యాప్తంగా సిమెంట్ రోడ్ల నిర్మాణాన్ని వేగవంతం చేసిందని, ఇదే అభివృద్ధి మార్గంలో ముందుకు వెళ్లాలని సంకల్పించినట్లు తెలిపారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap
  • bala veeranjaneya swamy
  • chandrababu
  • Free House plots

Related News

    Latest News

    • ఈ గొప్పల దండకం ఇక చాలు.. కేటీఆర్, బీఆర్ఎస్‌లు ఈ వాస్తవాలు తనిఖీ చేసుకోవాలి !

    • Bandi Bhagirath: బండి భగీరథ్‌కు కండీషనల్ బెయిల్…

    • Mudragada Padmanabham Reddy: ముద్రగడ పద్మనాభ రెడ్డి కి తీవ్ర అస్వస్థత..!

    • Brazil Nuts: రోజూ ఈ నట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే.. వీటి బెనిఫిట్స్ తెలిస్తే తినకుండా ఉండలేరు!

    • Monalisa: కుంభమేళా మోనాలిసాకు భద్రత కల్పించండి హైకోర్టు కీలక ఆదేశాలు

    Trending News

      • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

      • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd