HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Goods Train Derails Near Rajahmundry

Rajahmundry : రాజ‌మండ్రి స‌మీపంలో ప‌ట్టాలు త‌ప్పిన గూడ్స్ రైలు

రాజమండ్రి రైల్వే స్టేషన్ సమీపంలో బుధవారం తెల్లవారుజామున గూడ్స్ రైలు పట్టాలు త‌ప్పింది. దీంతో ఆ రూట్‌లో వెళ్ల‌నున్న...

  • Author : Prasad Date : 09-11-2022 - 10:35 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Train
Train

రాజమండ్రి రైల్వే స్టేషన్ సమీపంలో బుధవారం తెల్లవారుజామున గూడ్స్ రైలు పట్టాలు త‌ప్పింది. దీంతో ఆ రూట్‌లో వెళ్ల‌నున్న తోమ్మిది రైళ్ల‌ను ద‌క్షిణ మ‌ధ్య రైల్వే ర‌ద్దు చేసింది. దక్షిణ మధ్య రైల్వే, విజయవాడ డివిజన్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో రాజమండ్రి యార్డు మెయిన్ లైన్‌లో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనతో రైల్వే అధికారులు ఒక ట్రాక్‌పై రైళ్ల రాకపోకలను అనుమతించారు. దీంతో తొమ్మిది రైళ్లను రద్దు చేశారు. మరో రెండు రైళ్లను పాక్షికంగా రద్దు చేయగా, ఒక రైలును రీషెడ్యూల్ చేశారు. విజయవాడ-విశాఖపట్నం, విశాఖపట్నం-విజయవాడ, గుంటూరు-విశాఖపట్నం, విశాఖపట్నం-గుంటూరు, విశాఖపట్నం-విజయవాడ, విజయవాడ-విశాఖపట్నం, విజయవాడ-గుంటూరు, గుంటూరు-విజయవాడ, కాకినాడ పోర్టు-విజయవాడ రద్దు చేయబడ్డాయి. కాకినాడ టౌన్-విజయవాడ మధ్య కాకినాడ పోర్ట్-విజయవాడ రైలును పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. విజయవాడ-రాజమండ్రి రైలు తాడేపల్లిగూడెం-రాజమండ్రి మధ్య పాక్షికంగా రద్దు చేయబడింది. విజయవాడ-లింగంపల్లి రైలును రెండు గంటలు రీషెడ్యూల్ చేశారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Goods train
  • Guntur-Vijayawada
  • rajahmundry
  • train
  • Vijayawada-Guntur
  • Visakhapatnam-Vijayawada

Related News

SHIVAM DUBE TOOK A 5AM TRAIN FROM AHMEDABAD TO MUMBAI

ఫైనల్ తర్వాత.. ఫ్యాన్స్‌ కంటపడకుండా శివమ్‌ దూబే అప్పర్ బెర్త్‌లో పడుకుని రైలు జర్నీ

Shivam Dube  టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో అద్భుతంగా ఆడి భారత్‌కు భారీ స్కోర్ అందించిన శివమ్ దూబే మ్యాచ్ ముగిసిన కొన్ని గంటల్లోనే రైలులో ముంబైకి ప్రయాణం చేయడం ఇప్పుడు ఆసక్తికర కథగా మారింది. అహ్మదాబాద్ నుంచి ముంబైకి విమానాలు అందుబాటులో లేకపోవడంతో అతను భార్య అంజుమ్, స్నేహితుడితో కలిసి ఉదయం సయాజీ ఎక్స్‌ప్రెస్ రైలులో టికెట్లు బుక్ చేసుకున్నాడు. అభిమానులు గుర్తించకుండా ఉండేందుకు క్యా

    Latest News

    • Rahul : రాహుల్ కు ఏమి తెలియదంటూ మోదీ దారుణమైన సెటైర్

    • Big Shock : యూజర్లకు బిగ్ షాక్.. మొబైల్ డేటాపై ట్యాక్స్ వేయబోతున్న కేంద్రం ?

    • Gas Shortage : రైల్ ప్రయాణికులకు LPG షాక్

    • Velugumatla Demolition : కూల్చడం ఎందుకు..? మళ్లీ ఇల్లు కట్టించుడు ఎందుకు..? భూదాన్ ఘటన పై కేటీఆర్ ఫైర్

    • Divorce : విడాకులు తీసుకున్న అల్లు అర్జున్ హీరోయిన్

    Trending News

      • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

      • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

      • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

      • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

      • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd