HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Chiranjeevi Sold Praja Rajyam Party To Congress

Posani : చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ కు అమ్మేసుకున్నాడు – పోసాని కృష్ణమురళి

ఏపీ ప్రజలు ఆదరించి రాష్ట్రవ్యాప్తంగా ప్రజారాజ్యం పార్టీ తరపున 18 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే, దానితో సంతృప్తి పడకుండా పార్టీని కాంగ్రెస్ పార్టీకి అమ్మేసుకున్నారని పోసాని ఆరోపించారు

  • Author : Sudheer Date : 22-04-2024 - 8:15 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Posani Prajarajyam
Posani Prajarajyam

ఏపీలో ఎన్నికల ప్రచారం (Election Campaign) తారాస్థాయిలో ఉండగా …సినీ నటుడు , వైసీపీ నేత పోసాని కృష్ణ మురళి (Posani Krishna Murali) ..మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ఫై కీలక ఆరోపణలు చేసి మెగా అభిమానుల్లో (Mega Fans) , జనసేన శ్రేణుల్లో ఆగ్రహం నింపారు. మెగాస్టార్ గా చిత్రసీమలో ఎంతో ఎత్తుకు ఎదిగిన ఆయన..ప్రజారాజ్యం పేరుతో 2008 లో పార్టీని స్థాపించి..2009 లో ఉమ్మడి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసారు. 294 స్థానాలకు గాను 18 స్థానాలు గెలుచుకుంది ప్రజారాజ్యం (Praja Rajyam Party). మొత్తం ఓట్లలో 18% ఓట్లు పార్టీ దక్కించుకుంది. పార్టీ అధ్యక్షుడు చిరంజీవి తిరుపతి, పాలకొల్లు నియోజకవర్గాల నుండి పోటీ చేయగా తిరుపతి స్థానం నుండి మాత్రమే గెలుపొందాడు. ఆ తర్వాత ఆగష్టు 2011 లో కాంగ్రెస్ పార్టీ లో విలీనం చేసారు. ఆ తర్వాత కొంతకాలానికి తిరిగి చిత్రసీమలోకి రీ ఎంట్రీ ఇచ్చాడు.

We’re now on WhatsApp. Click to Join.

ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ గా ఉండగా..తాజాగా ఏపీ ఎన్నికలకు సంబంధించి ఓ వీడియో రిలీజ్ చేసారు. కూటమి అభ్యర్థులకు తన మద్దతును తెలియజేస్తున్నట్లు తెలుపడంతో..వైసీపీ నేతలు చిరంజీవి ని టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. ఇప్పటికే వైసీపీ నేతలు పలువురు చిరంజీవి వ్యాఖ్యలపై స్పందించగా..తాజాగా పోసాని కృష్ణ మురళి ..చిరంజీవి ఫై సంచలన ఆరోపణలు చేసారు.

చిరంజీవి వల్ల ఏపీలో కాపులంతా ఇబ్బంది పడ్డారని.. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టిన సమయంలోను కాపుల మనోభావాలను పట్టించుకోలేదని, ప్రజారాజ్యం పార్టీ నీటి బుడగలాగా పేలి పోయిందని కీలక వ్యాఖ్యలు చేసారు. అంతే కాదు ఏపీ ప్రజలు ఆదరించి రాష్ట్రవ్యాప్తంగా ప్రజారాజ్యం పార్టీ తరపున 18 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే, దానితో సంతృప్తి పడకుండా పార్టీని కాంగ్రెస్ పార్టీకి అమ్మేసుకున్నారని పోసాని ఆరోపించారు . చిరంజీవి దెబ్బకు రాష్ట్రంలోని కాపులు ఆస్తిని కోల్పోయి రోడ్డున పడ్డారని, చిరంజీవి మాత్రం రాజ్యసభ సీటు మంత్రి పదవి తీసుకుని హ్యాపీగా ఉన్నారని కీలక వ్యాఖ్యలు చేసారు. ఈ వ్యాఖ్యలపై చిరంజీవి అభిమానులు పోసాని ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Read Also : Hyderabad: హైదరాబాద్ లో బ్యూటీ క్లినిక్ లపై దాడులు, నోటీసులు జారీ


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AP Elections 2024
  • chiranjeevi
  • Chiranjeevi sold Praja Rajyam Party
  • Posani Krishna Murali
  • Praja Rajyam Party

Related News

Mana Shankara Varaprasad Garu

ఓటిటిలో సందడి చేసేందుకు సిద్దమైన ‘వరప్రసాద్’.. స్ట్రీమింగ్ ఆరోజు నుండే !!

బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన 'మన శంకరవరప్రసాద్ గారు' బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోత మోగించింది. మెగాస్టార్ చిరంజీవి మాస్ ఇమేజ్, అనిల్ రావిపూడి మార్క్ కామెడీ టైమింగ్ తోడవ్వడంతో ఈ చిత్రం కేవలం కొద్ది రోజుల్లోనే రూ. 360 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది

  • Chiru Vs Balayya

    మరోసారి బరిలోకి బాలయ్య – చిరు

Latest News

  • మేడారం హుండీ ఆదాయం తొలిరోజు రూ.2.49 కోట్లు

  • టీ-20ల్లో అత్యంత ప్రమాదకరమైన బ్యాటర్ ఎవరు? రిషబ్ పంత్ ఆసక్తికర సమాధానం!

  • కార్లలో క్రూయిజ్ కంట్రోల్ ఫీచర్.. సౌకర్యవంతమే, కానీ జాగ్రత్తలు తప్పనిసరి!

  • చిగుళ్ల నుండి రక్తం వస్తుంటే ఆందోళన వద్దు.. ఈ చిట్కాలతో ఉపశమనం పొందండి!

  • బంగారం, వెండి ధరల్లో భారీ తగ్గుదల.. ఫిబ్రవరిలో మ‌రింత తగ్గే అవకాశం ఉందా?

Trending News

    • బెన్ స్టోక్స్‌కు ఘోర ప్రమాదం.. ముఖంపై బలమైన గాయం!

    • యూపీఎస్సీ సీఎస్ఈ, ఐఎఫ్ఎస్ 2026 నోటిఫికేషన్ విడుదల..

    • ఏపీ, తెలంగాణల్లో భయపెడుతున్న హెచ్ఐవీ మరణాలు

    • మద్యం ప్రియులకు గుడ్ న్యూస్.. MRP ధరలకే విక్రయం !

    • మరణానికి ముందు అతనికి ఫోన్ కాల్.. అజిత్ పవార్ చివరి మాటలు ఇవే !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd