HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Andhra Teacher Praised By Pm Modi In Mann Ki Baat

Andhra Teacher: మోడీ మెచ్చిన ‘ఆంధ్రా’ ఆచార్య!

ప్రధాని నరేంద్ర మోదీ "మన్ కీ బాత్ " లో ప్రతిసారీ ఒక కొత్త విషయం ఉంటుంది.

  • Author : Balu J Date : 30-05-2022 - 1:50 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ap Teacher
Ap Teacher

ప్రధాని నరేంద్ర మోదీ “మన్ కీ బాత్ ” లో ప్రతిసారీ ఒక కొత్త విషయం ఉంటుంది. ఆదివారం ఉదయం నాటి మన్ కీ బాత్ ప్రోగ్రాం కూడా వెరీ వెరీ స్పెషల్. ఎందుకంటే.. అందులో ఒక తెలుగు వ్యక్తి పేరును మోడీ ప్రస్తావించారు. ఆయనే ప్రకాశం జిల్లా గిద్దలూరు కు చెందిన విశ్రాంత హెడ్ మాస్టర్ రామ్ భూపాల్ రెడ్డి. ఇంతకీ ఆయన్ని మోడీ ఎందుకు మెచ్చుకున్నారో తెలుసా ? ఎవరైనా రిటైర్మెంట్ తర్వాత వచ్చే డబ్బులతో ఇల్లు కట్టుకుంటారు.. బంగారం కొనుక్కుంటారు.. కానీ రామ్ భూపాల్ రెడ్డి అలా చేయలేదు. అంత సంకుచితంగా ఆలోచించలేదు. రిటైర్మెంట్ కాగానే వచ్చిన రూ. 25.71 లక్షలను ఒక మంచి పనికి వాడారు. తమ ఊరిలోని 88 మంది 10 ఏళ్లకు పైబడిన నిరుపేద బాలికలకు సుకన్య సమృద్ధి యోజన అకౌంట్లు ఓపెన్ చేయించారు.

వారి ఖాతాల్లోనే ఆ పాతిక లక్షలు డిపాజిట్ చేయించారు. ఆ బాలికలను చదువుల్లో ప్రోత్సహించాలనే ఏకైక లక్ష్యంతో ఈ పని చేశారాయన. ఆ 88 మంది బాలికలకు 21 ఏళ్ళు నిండే వరకు ప్రతి 3 నెలలకు ఒకసారి చెరో రూ.41000 వడ్డీ ఆ బాలికల ఖాతాల్లో జమ అయ్యే ఏర్పాటు చేశారు. యడవల్లి జిల్లా పరిషత్ పాఠశాల లో ఆయన హెడ్ మాస్టర్ గా రిటైర్ అయ్యారు. తల్లిదండ్రుల పేదరికం కారణంగా ఎంతోమంది ప్రతిభావంతులైన బాలికలు మధ్యలోనే చదువు మానేయడాన్ని ఆయన గుర్తించారు. అలాంటి కొంతమందికైనా మంచి జీవితం ఇవ్వాలనే సంకల్పంతో తన రిటైర్మెంట్ డబ్బులను విరాళం గా ఇచ్చేశారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • aandhra pradesh
  • ap teachers
  • man ki baath
  • pm modi

Related News

Jagan Allegations PM Modi

ఆ కార్యక్రమంలో అవినీతి.. ప్రధాని మోదీపై జగన్ ఆరోపణలు!

ఇక మెడికల్ కాలేజీల ఖర్చు విషయంలోనూ జగన్‌ రెడ్డి శుద్ధ అబద్దాలు చెప్పారని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. పీపీపీ విధానంలో మెడికల్‌ కాలేజీ స్టాఫ్‌ ఖర్చు కోసం ప్రభుత్వం ఏడాదికి వంద కోట్లకు పైగా ఖర్చు చేస్తుందని.. ఇది ప్రైవేటు సంస్థలకు మేలు చేయడమే అంటున్నారు జగన్‌రెడ్డి.

  • PM Modi

    11 ఏళ్ల కాలంలో ప్రధాని మోదీకి 27 దేశాల అత్యున్నత పురస్కారాలు!

  • Oman

    ఒమన్‌ చేరుకున్న ప్రధాని మోదీ.. ఆ దేశ క‌రెన్సీ విశేషాలీవే!

  • President Trump

    President Trump: ట్రంప్ మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం.. భారత్‌తో సంబంధాలను దెబ్బతీస్తుందా?!

Latest News

  • సౌతాఫ్రికాను చిత్తు చేసి టీ20 సిరీస్‌ను కైవ‌సం చేసుకున్న భార‌త్‌!

  • అభిషేక్ శర్మ రికార్డు బద్దలు కొట్టిన పాండ్యా!

  • జ‌గ‌న్‌కు మంత్రి స‌వాల్‌.. పీపీపీ మోడల్ అక్రమమైతే జైలుకు పంపాల‌ని!

  • టీ20 ప్రపంచకప్ 2026.. శ్రీలంక‌కు కొత్త కెప్టెన్‌!

  • ప్యారడైజ్ మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్‌.. బిర్యానీ పాత్ర‌లో సంపూర్ణేష్ బాబు!

Trending News

    • 10 గ్రాముల బంగారం ధర రూ. 40 ల‌క్ష‌లా?!

    • అధిక ఐక్యూ ఉన్న వ్యక్తుల 5 ముఖ్యమైన అలవాట్లు ఇవే!

    • ఆర్‌బీఐ అన్‌లిమిటెడ్ నోట్లను ముద్రిస్తే ఏమ‌వుతుందో తెలుసా?

    • KPHB లులు మాల్‌లో నిధి అగర్వాల్‌కు చేదు అనుభవం

    • స్టాక్ మార్కెట్‌ను లాభ- న‌ష్టాల్లో న‌డిపించే 7 అంశాలివే!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd