HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > World
  • >Massive Fire In Kuwait 41 People Burned Alive

45 People Burned Alive : 40 మంది భారతీయులు సజీవ దహనం.. కువైట్‌లో అగ్నిప్రమాదం

ప్రపంచంలోనే అత్యధిక కరెన్సీ విలువ కలిగిన దేశం కువైట్‌. 

  • Author : Pasha Date : 12-06-2024 - 3:15 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
41 People Burned Alive
41 People Burned Alive

45 People Burned Alive : ప్రపంచంలోనే అత్యధిక కరెన్సీ విలువ కలిగిన దేశం కువైట్‌.  ఆ దేశంలో ఘోర ప్రమాదం జరిగింది. బుధవారం ఉదయం దక్షిణ మంగాఫ్‌ జిల్లాలోని ఆరు అంతస్తుల భవనంలో భారీగా మంటలు చెలరేగాయి. ఈ మంటలు వెంటనే అదుపులోకి రాకపోవడంతో భారీ ప్రాణనష్టం జరిగింది. ఆ భవనంలో నివసిస్తున్న దాదాపు 45 మంది(41 People Burned Alive)   సజీవ దహనమయ్యారు.

We’re now on WhatsApp. Click to Join

ఈ ప్రమాదంలో సజీవ దహనమైన వారిలో దాదాపు 40 మంది భారతీయులేనని తెలుస్తోంది. మరో  50 మంది తీవ్ర గాయాలతో ఆస్పత్రుల్లో చేరారని అక్కడి మీడియాలో కథనాలు వస్తున్నాయి. జీవనోపాధి కోసం సొంతూళ్లను వదిలి వచ్చి.. కువైట్‌లోని ఓ కంపెనీలో వీరంతా కలిసి పనిచేస్తున్నారు. దురదృష్టవశాత్తూ పెద్దసంఖ్యలో భారతీయులు ప్రాణాలు కోల్పోవడంతో వారి కుటుంబాలు శోకసముద్రంలో మునిగిపోయాయి. ప్రమాదం జరిగిన టైంలో ఆ భవనంలో 160 మంది ఉన్నారని తెలిసింది. ఈ భవనంలోని ఓ కిచెన్ రూంలో మొదలైన మంటలు క్షణాల్లోనే భవనమంతా వ్యాపించాయి. ఈ ప్రమాదం సంభవించిన భవనం కువైట్‌లోని అతిపెద్ద నిర్మాణ సంస్థకు చెందినదిగా గుర్తించారు. ప్రమాదం జరిగిన సమయంలో భవనంలో చాలా మంది నిద్రలో ఉన్నారు. దీంతో ప్రాణనష్టం ఎక్కువగా ఉన్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

Also Read : Amit Shah – Tamilisai : తమిళిసైపై అమిత్‌షా సీరియస్.. చంద్రబాబు ప్రమాణ స్వీకార వేదికపై ఘటన

కువైట్‌ అగ్ని ప్రమాద ఘటనపై భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ విషయం తెలిసిన వెంటనే కువైట్‌లోని భారతీయ రాయబారి ఘటనా స్థలాన్ని సందర్శించారని, బాధితులకు పూర్తి సహకారం అందిస్తామన్నారు. ఈ ప్రమాదంపై కువైట్‌ అధికారుల నుంచి సమాచారం కోసం ఎదురుచూస్తున్నట్లు జైశంకర్ వెల్లడించారు.

Also Read : Relationship Tips : విడాకుల వైపు వెళ్లకుండ వైవాహిక జీవితాన్ని ఎలా చక్కదిద్దుకోవాలి.?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 45 People Burned Alive
  • Kuwait
  • Massive Fire Accident

Related News

    Latest News

    • డిసెంబర్ 22 న జనసేన ‘పదవి-బాధ్యత’ సమావేశం

    • గ్రూప్-3 ఫలితాలను విడుదల చేసిన టీజీపీఎస్సీ

    • సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి భారీ ఊరట

    • నిధి అగర్వాల్ చేదు అనుభవం, మాల్ ఆర్గనైజర్లపై కేసు నమోదు

    • ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు

    Trending News

      • అధిక ఐక్యూ ఉన్న వ్యక్తుల 5 ముఖ్యమైన అలవాట్లు ఇవే!

      • ఆర్‌బీఐ అన్‌లిమిటెడ్ నోట్లను ముద్రిస్తే ఏమ‌వుతుందో తెలుసా?

      • KPHB లులు మాల్‌లో నిధి అగర్వాల్‌కు చేదు అనుభవం

      • స్టాక్ మార్కెట్‌ను లాభ- న‌ష్టాల్లో న‌డిపించే 7 అంశాలివే!

      • మీరు ఆధార్ కార్డును ఆన్‌లైన్‌లో స్వయంగా అప్డేట్ చేసుకోండిలా!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd