HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Trending
  • >Semi High Speed Train Damaged After Hitting Buffalo Herd In Gujarat

Vande Bharat Train Damaged: గేదెలను ఢీకొన్న ‘వందే భారత్’ రైలు ముందు భాగం డ్యామేజ్!

వందే భారత్.. దేశంలో హైస్పీడ్ ట్రైన్. ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించిన కొన్ని రోజుల తర్వాత, ఈ ఉదయం గుజరాత్‌లో

  • Author : Balu J Date : 06-10-2022 - 4:29 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Vande Bharath
Vande Bharath

వందే భారత్.. దేశంలో హైస్పీడ్ ట్రైన్. ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించిన కొన్ని రోజుల తర్వాత, ఈ ఉదయం గుజరాత్‌లో గేదెల మందను ఢీకొనడంతో వందే భారత్ రైలు ముందు భాగం దెబ్బతింది. రైలు ముంబై నుండి గాంధీనగర్‌కు వెళ్తుండగా, అహ్మదాబాద్‌కు ముందు బట్వా, మణినగర్ మధ్య ఉదయం 11 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో రైలు ముందు భాగం స్వల్పంగా దెబ్బతింది. సంఘటన తర్వాత లోకోమోటివ్ ముందు భాగాన్ని ఒక కార్మికుడు తొలగిస్తున్నట్లు ఓ వీడియోలో చూడొచ్చు.

పట్టాలు క్లియర్ చేసిన తర్వాత రైలు ముందుకుసాగింది. గాంధీనగర్-ముంబై వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సెమీ-హైస్పీడ్ రైలును ప్రధాని మోదీ గత నెలలో జెండా ఊపి గాంధీనగర్ నుండి అహ్మదాబాద్‌లోని కలుపూర్ రైల్వే స్టేషన్ వరకు ప్రయాణించిన విషయం తెలిసిందే.  ఈ ఘటన పట్ల ఇతర పార్టీల నాయకులు విమర్శలకు దిగారు. గుజరాత్ మోడల్ అంటే ఇలాగే ఉంటుందేమో అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cm kcr
  • pm modi
  • Vande Bharat Express
  • viral

Related News

Iran-Israel War

ప్రధాని మోదీకి ఎఫ్‌ఎస్‌యుఐ అత్యవసర లేఖ.. భార‌త్ యుద్ధంలోకి ఎంట‌ర్ అవుతుందా?

ఎఫ్‌ఎస్‌యుఐ అధ్యక్షుడు బంకిమ్ భారతి, ప్రధాన కార్యదర్శి మనోజ్ యాదవ్ ప్రధాని మోదీకి ఒక విన్నపం చేశారు.

    Latest News

    • Physics Wala : ఆంధ్రప్రదేశ్‌లో తొలి టెక్-ఎనేబుల్డ్ విద్యాపీఠ్ ప్రారంభం

    • Yezdi : యెజ్డీ రోడ్ స్టర్‌కు ‘బైక్ డిజైన్ ఆఫ్ ద ఇయర్’ పురస్కారం

    • CIL : అరుదైన గౌరవం దక్కించుకున్న కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్

    • ప్ర‌తిరోజూ హాయిగా నిద్ర‌పోవాలంటే?!

    • YCP : వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ..పార్టీ లో కొత్త జోష్ మొదలు కాబోతుందా ?

    Trending News

      • పంజాబ్ కింగ్స్‌కు ఆందోళ‌న‌గా మారిన స్టార్ ప్లేయ‌ర్స్‌?!

      • ఐపీఎల్‌కు ముందు సూర్య‌వంశీ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌!

      • ఉగాది పండుగ ఎప్పుడు? ఆ రోజు ఏం చేయాలి?!

      • మళ్ళీ లేఆఫ్స్ కలకలం.. 16,000 మంది ఉద్యోగులపై వేటు?!

      • వినియోగ‌దారుల‌కు అల‌ర్ట్‌.. బ్యాంకుల‌కు వ‌రుస‌గా సెల‌వులు!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd