HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Trending
  • >Semi High Speed Train Damaged After Hitting Buffalo Herd In Gujarat

Vande Bharat Train Damaged: గేదెలను ఢీకొన్న ‘వందే భారత్’ రైలు ముందు భాగం డ్యామేజ్!

వందే భారత్.. దేశంలో హైస్పీడ్ ట్రైన్. ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించిన కొన్ని రోజుల తర్వాత, ఈ ఉదయం గుజరాత్‌లో

  • Author : Balu J Date : 06-10-2022 - 4:29 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Vande Bharath
Vande Bharath

వందే భారత్.. దేశంలో హైస్పీడ్ ట్రైన్. ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించిన కొన్ని రోజుల తర్వాత, ఈ ఉదయం గుజరాత్‌లో గేదెల మందను ఢీకొనడంతో వందే భారత్ రైలు ముందు భాగం దెబ్బతింది. రైలు ముంబై నుండి గాంధీనగర్‌కు వెళ్తుండగా, అహ్మదాబాద్‌కు ముందు బట్వా, మణినగర్ మధ్య ఉదయం 11 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో రైలు ముందు భాగం స్వల్పంగా దెబ్బతింది. సంఘటన తర్వాత లోకోమోటివ్ ముందు భాగాన్ని ఒక కార్మికుడు తొలగిస్తున్నట్లు ఓ వీడియోలో చూడొచ్చు.

పట్టాలు క్లియర్ చేసిన తర్వాత రైలు ముందుకుసాగింది. గాంధీనగర్-ముంబై వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సెమీ-హైస్పీడ్ రైలును ప్రధాని మోదీ గత నెలలో జెండా ఊపి గాంధీనగర్ నుండి అహ్మదాబాద్‌లోని కలుపూర్ రైల్వే స్టేషన్ వరకు ప్రయాణించిన విషయం తెలిసిందే.  ఈ ఘటన పట్ల ఇతర పార్టీల నాయకులు విమర్శలకు దిగారు. గుజరాత్ మోడల్ అంటే ఇలాగే ఉంటుందేమో అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cm kcr
  • pm modi
  • Vande Bharat Express
  • viral

Related News

8th Pay Commission

8వ వేతన సంఘం.. జనవరి 1 నుండి జీతాలు ఎందుకు పెరగలేదు?

జనవరి 2026 నాటికి ఇది అమలు కావాల్సి ఉన్నప్పటికీ ఆలస్యానికి ప్రధానంగా మూడు కారణాలు కనిపిస్తున్నాయి. 8వ వేతన సంఘం ఏర్పాటుపై ప్రస్తుతం ఎటువంటి ప్రతిపాదన పరిశీలనలో లేదని ఆర్థిక మంత్రిత్వ శాఖ గతంలో పేర్కొంది.

  • Cashless Care

    రోడ్డు ప్రమాద బాధితులకు రూ.1.5 లక్షల వరకు ఉచిత క్యాష్‌లెస్‌ వైద్యం!

  • Congress Leader

    ట్రంప్ చర్యలపై కాంగ్రెస్ నాయ‌కుడు సంచలన వ్యాఖ్యలు!

Latest News

  • నేటి తరానికి మీరు స్ఫూర్తి పవనన్న అంటూ లోకేష్ ప్రశంసలు

  • తెలంగాణ లో వృద్ధుల కోసం డేకేర్ సెంటర్లు ప్రారంభం

  • ఎండు చేపలు – పచ్చి చేపలు: ఆరోగ్యానికి ఏవి మంచివి

  • కరూర్ తొక్కిసలాట ఘటన : సిబిఐ ముందుకు TVK చీఫ్ విజయ్

  • వెనిజులా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్.. వికీపీడియా’ స్క్రీన్ షాట్!

Trending News

    • సచిన్ టెండూల్కర్‌ను అధిగమించిన విరాట్ కోహ్లీ!

    • రోహిత్ శర్మ ప్రపంచ రికార్డు.. అంతర్జాతీయ క్రికెట్‌లో 650 సిక్సర్లు బాదిన తొలి ఆటగాడిగా చరిత్ర!

    • చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. ప్రపంచంలోనే రెండో అత్యుత్తమ బ్యాటర్‌గా గుర్తింపు!

    • నేడు వామికా కోహ్లీ పుట్టినరోజు.. విరాట్-అనుష్కల కుమార్తె పేరు వెనుక ఉన్న అర్థం ఏమిటి?

    • రోహిత్, విరాట్ కోహ్లీ టీ20ల‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించ‌డం మంచిదే: మాజీ క్రికెట‌ర్‌

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd