Trending
-
Jagan : చిన్నోడు చేసిన పనులను 14 ఏళ్ల అనుభవం చేయగలిగిందా?: సీఎం జగన్
CM Jagan: తాను వయసులో చిన్నవాడినైనా రాష్ట్రం కోసం ఎన్నో అభివృద్ధి పనులు చేశానని సీఎం వైఎస్ జగన్(Jagan) అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సు యాత్ర(bus yatra) చేస్తున్న సీఎం జగన్.. రెండో రోజైన గురువారం ఉదయం వైఎస్ఆర్ కడప జిల్లా(YSR Kadapa District)లోని ఎర్రగుంట్లలో ప్రజలతో ముఖాముఖి నిర్వహించారు. తన కంటే ముందు 75 ఏళ్ల ముసలాయన సీఎంగా పని చేశారని, ఇంత చిన్నోడు చేసిన పనులను 14 ఏళ్ల అనుభవం చేయగలిగి
Date : 28-03-2024 - 1:59 IST -
Chandrachud : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సీఎం రేవంత్రెడ్డి భేటీ
Chandrachud: సుప్రీంకోర్టు(Supreme Court) ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్(Chief Justice is Justice DY Chandrachud)ను తెలంగాణ(telangana)ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి(CM Revanth Reddy) మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్లోని తాజ్ ఫలక్నుమా(Taj Falaknuma)లో ఉన్న ఆయనను కలిసిన రేవంత్రెడ్డి పుష్పగుచ్చం అందించారు. ఈ సందర్భంగా మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. రాజేంద్రనగర్లో వంద ఎకరాల్లో నిర్మించనున్న నూతన హైకోర్టుకు సంబంధించి ఇద్
Date : 28-03-2024 - 1:31 IST -
Punjab CM : 51 ఏళ్ల ఏజ్లో తండ్రయిన పంజాబ్ సీఎం.. రెండో భార్యకు ఆడశిశువు
Punjab CM : పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ గురువారం గుడ్ న్యూస్ విన్నారు.
Date : 28-03-2024 - 1:04 IST -
Congress : కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చిన ఢిల్లీ హైకోర్టు
Congress Party : కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీ హైకోర్టు(Delhi High Court )షాక్ ఇచ్చింది. నాలుగేళ్లపాటు రీఅసెస్మెంట్ ప్రొసీడింగ్స్(Reassessment Proceeding) ప్రారంభించాలన్న ఆదాయపు పన్ను శాఖ(Income Tax Department) ఆదేశాలను సవాలు చేస్తూ కాంగ్రెస్ దాఖలు చేసిన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది(dismissed). 2014-2017 మధ్య పన్నుల రీవాల్యుయేషన్పై కాంగ్రెస్ పిటిషన్ను కోర్టు తిరస్కరించింది. జస్టిస్ యశ్వంత్ వర్మ, జస్టిస్ పుర
Date : 28-03-2024 - 12:55 IST -
Mood Of The Nation : 79 శాతం మంది సపోర్ట్ ఆ కూటమికే.. పీఎం పోస్టు రేసులో ఆయనే ఫస్ట్!
Mood Of The Nation : వచ్చే లోక్సభ ఎన్నికలకు దేశ ప్రజల మూడ్ ఎలా ఉందనే విషయాన్ని తెలుసుకునేందుకు ఓ మీడియా సంస్థ ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ డిజిటల్ సర్వే నిర్వహించింది.
Date : 28-03-2024 - 11:53 IST -
Supreme Court : న్యాయవ్యవస్థ సమగ్రతకు ముప్పు..500 మంది న్యాయవాదుల సంచలన లేఖ
Supreme Court: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(Chief Justice)కి దాదాపు 500 మందికిపైగా న్యాయవాదులు(Lawyers) లేఖ(letter) రాశారు. న్యాయవ్యవస్థ సమగ్రతను దెబ్బతీసే ప్రయత్నాలపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఈ లేఖ రాశారు. న్యాయస్థానాల కోసం నిలబడాల్సిన సమయం ఆసన్నమైందని లేఖలో పేర్కొన్నారు. లేఖ రాసిన వారిలో ప్రముఖ న్యాయవాది హరీశ్ సాల్వే, మనన్ కుమార్ మిశ్రా, ఆదిష్ అగర్వాల్, చేతన్ మిట్టల్, పింకీ ఆనంద్, హి
Date : 28-03-2024 - 11:44 IST -
Congress: కాంగ్రెస్కి భారీ ఎదురుదెబ్బ..సావిత్రి జిందాల్ రాజీనామా
Savitri Jindal: ఓపీ జిందాల్ గ్రూప్ చైర్పర్సన్(OP Jindal Group Chairperson), హర్యానా మాజీ మంత్రి సావిత్రి జిందాల్(Savitri Jindal) కాంగ్రెస్(Congress) పార్టీ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. జిందాల్ తన కుటుంబ సభ్యుల సలహా మేరకు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపారు. తాను పది సంవత్సరాలుగా హిసార్ ఎమ్మెల్యేగా ప్
Date : 28-03-2024 - 11:19 IST -
Election Commission : రెండో విడత లోక్సభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల
Election Commission: లోక్సభ ఎన్నికలు 2024Lok Sabha Elections 2024)లో భాగంగా రెండవ దశ పోలింగ్( second stage is polling)కు నోటిఫికేషన్(Notification) విడుదలైంది. ఏప్రిల్ 26న జరగనున్న ఓటింగ్కు సంబంధించిన నోటిఫికేషన్ను రాష్ట్రపతి తరపున కేంద్ర ఎన్నికల సంఘం గురువారం విడుదల చేసింది. దీంతో నేటి నుంచి రెండో దశ నామినేషన్ల పర్వం మొదలైంది. ఈ దశ పోలింగ్కు నామినేషన్ పత్రాల దాఖలుకు ఏప్రిల్ 4 చివరి తేదీగా ఉంది. జమ్మూ కశ్మీర్ మినహా [&hellip
Date : 28-03-2024 - 10:54 IST -
Insurance Policy : ఏప్రిల్ 1 విడుదల.. ‘బీమా పాలసీ సరెండర్’ కొత్త రూల్స్
Insurance Policy : బీమా పాలసీల ప్రీమియంలు చాలామంది రెగ్యులర్గా కడుతుంటారు.
Date : 27-03-2024 - 4:27 IST -
3 Body Problem : ఆ వెబ్ సిరీస్ తడాఖా.. రెండు నవలల సేల్స్కు రెక్కలు
3 Body Problem : ‘3 బాడీ ప్రాబ్లమ్’ అనే వెబ్ సిరీస్ నెట్ఫ్లిక్స్లో విడుదలై దుమ్ము రేపుతోంది.
Date : 27-03-2024 - 4:04 IST -
Sunita : కేంద్రం ఆడుతున్న నాటకానికి కోర్టులోనే తెరదించుతాంః భార్య సునీత
Sunita kejriwal: ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కాం(Delhi Liquor Policy Scan)పేరుతో కేంద్రం ఆడుతున్న నాటకానికి గురువారం కోర్టులోనే తెరదించుతానని కేజ్రీవాల్(Kejriwal)తనకు చెప్పారని ఆయన భార్య సునీత(Sunita) వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించిన నిజానిజాలను, ఈ వ్యవహారానికి సంబంధించిన డబ్బు ఎక్కడికి వెళ్లిందనేది దేశ ప్రజలకు కోర్టు ద్వారా వెల్లడిస్తారని వివరించారు. ఈమేరకు బుధవారం మీడియాకు విడుదల చేసిన వీడియో సందేశ
Date : 27-03-2024 - 1:35 IST -
భారీ ఎన్కౌంటర్.. ఆరుగురు మావోయిస్టులు మృతి
Encounter: దేశంలో లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఎన్నికల షెడ్యూల్ ఇప్పటికే విడుదలైన క్రమంలో ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో పోలీసులు భద్రత కట్టుదిట్టం చేస్తున్నారు. ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నారు. ఎన్నికల సందర్భంగా చత్తీస్గఢ్(Chhattisgarh)లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. బీజాపూర్ జిల్లా(Bijapur District)లో భద్రతా సి
Date : 27-03-2024 - 12:56 IST -
Arvind Kejriwal: నేడు ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు
న్యూఢిల్లీః ఢిల్లీ మద్యం కేసు(Delhi liquor case)లో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్ట్(Kejriwal arrested) తర్వాత ఢిల్లీ అసెంబ్లీ (assembly-session)నేడు తొలిసారి సమావేశం కానుంది. జైలు నుంచే పరిపాలిస్తానన్న కేజ్రీవాల్ అన్నట్టే నిన్న జైలు నుంచే రెండో ఆదేశం జారీచేశారు. సర్కారు సారథ్యంలో నడుస్తున్న మొహల్లా క్లినిక్లలో ఉచిత మందులు, రోగ నిర్ధారణ పరీక్షలకు సంబంధించిన కేజ్రీవాల్ ఈ ఆదేశాలు జారీ చేసినట్టు ఆరో
Date : 27-03-2024 - 11:42 IST -
One Rupee – Full Meals : రూపాయికే ఫుల్ మీల్స్.. చేపలు, మాంసం, గుడ్లు కూడా!
One Rupee - Full Meals : అక్కడ మధ్యాహ్నం పూట ఒక్క రూపాయికే ఫుల్ మీల్స్ ఇస్తారు.
Date : 27-03-2024 - 9:17 IST -
Smartphone Pinky : ‘స్మార్ట్ఫోన్ పింకీ’ వస్తోంది.. బీ కేర్ ఫుల్ !!
Smartphone Pinky : స్మార్ట్ఫోన్ను మనలో చాలామంది అతిగా వాడేస్తున్నారు.
Date : 27-03-2024 - 8:51 IST -
Tihar Jail : తీహార్ జైలులో కల్వకుంట్ల కవిత.. ఈ జైలు విశేషాలివీ
Tihar Jail : తీహార్ జైలు.. ఇప్పుడు అంతటా వినిపిస్తున్న పేరు ఇది. తాజాగా మంగళవారం ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు నిందితురాలు , బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను కూడా 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ కోసం తీహార్ జైలుకే తరలించారు. జైలు గదిలో(Tihar Jail) కవిత మంచం, పరుపు, బట్టలు, చెప్పులు, దుప్పట్లు, పుస్తకాలను స్వయంగా ఏర్పాటు చేసుకునేందుకు కోర్టు అనుమతించింది. పెన్ను, పేపర్లు, మెడిసిన్స్ తీసుకెళ
Date : 27-03-2024 - 8:22 IST -
Living Wage 2025 : ‘కనీస వేతనం’ ప్లేస్లో ‘జీవన వేతనం’.. తేడా ఏమిటి ?
Living Wage 2025 : మనదేశంలో ప్రస్తుతం ‘కనీస వేతన వ్యవస్థ’ అమల్లో ఉంది.
Date : 26-03-2024 - 7:15 IST -
Loksabha Elections : ఆరో జాబితా విడుదల చేసిన బీజేపీ
Loksabha Elections 2024 : రానున్న లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధులతో కూడిన ఆరో జాబితా(Sixth list)ను బీజేపీ(bjp) మంగళవారం విడుదల చేసింది. ఈ జాబితాలో రాజస్ధాన్(Rajasthan), మణిపూర్(Manipur)రాష్ట్రాలకు చెందిన ముగ్గురు అభ్యర్ధులకు చోటు కల్పించింది. రాజస్ధాన్లోని దౌసా నియోజకవర్గం నుంచి కన్హయ్య లాల్ మీనా, కరౌలీ-ధోల్పూర్ నుంచి ఇందూ దేవి జాటవ్లను బరిలో నిలిపింది. BJP releases sixth list of three candidates fo
Date : 26-03-2024 - 6:22 IST -
EC: ఓటర్లకు ఈసీ కీలక సూచనలు
EC key points: వేసవి ఆరంభంలోనే ఎండలు దంచికొడుతున్నాయి. దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఎండ తీవ్రత విపరీతంగా ఉంటోంది. సాధారణం కంటే ఎక్కువగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ఉక్కపోతకు ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ఈ ఏడాది వేసవి కాలంలో వేడిగాలులు, ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయని భారత వాతావరణ శాఖ (India Meteorological Department) అంచనా వేసింది (Heatwave Warning). మరోవైపు లోక్
Date : 26-03-2024 - 6:05 IST -
Suicide Attack: పాక్లో ఆత్మాహుతి దాడి..ఐదుగురు చైనా పౌరుల మృతి
Suicide Attack: పాకిస్థాన్(Pakistan)లో ఆత్మాహుతి దాడి(suicide attack) జరిగింది. ఖైబర్ పక్తుంక్వా ప్రావిన్స్(Khyber Pakhtunkhwa Province) లో చోటు చేసుకున్న ఈ ఆత్మాహుతి దాడిలో ఆరుగురు మృత్యువాత పడ్డారు. మరణించినవారిలో ఐదుగురు చైనా(Chinese)జాతీయులు ఉన్నారు. Pakistan: Five Chinese nationals killed in suicide attack in Khyber Pakhtunkhwa Read @ANI Story | https://t.co/9IQbrLY55f#Pakistan #ChineseNationals #suicideattack pic.twitter.com/0SpqF28wS0 — ANI Digital (@ani_digital) March 26, 2024 ఇస్లామాబాద్ నుంచి దసు […]
Date : 26-03-2024 - 5:06 IST