HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Ys Sharmila Will Once Again Go To Delhi On 21st Of This Month

YS Sharmila : మరోసారి ఢిల్లీకి వైఎస్ షర్మిల…ఈసారి పక్కా ప్లాన్ తోనే పయనం..!!

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి...వైఎస్ షర్మిల మరోసారి ఢిల్లీకి పయనం కానున్నారు. ఈనెల 21న షర్మిల ఢిల్లీకి వెళ్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి

  • Author : hashtagu Date : 20-10-2022 - 10:46 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ys Sharmila
Ys Sharmila

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి…వైఎస్ షర్మిల మరోసారి ఢిల్లీకి పయనం కానున్నారు. ఈనెల 21న షర్మిల ఢిల్లీకి వెళ్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈసారి పక్కా ప్లాన్ తో హస్తినకు షర్మిల వెళ్తుందంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందని షర్మిల ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దీనిపై తెలంగాణ గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారామె. అంతేకాదు ఢిల్లీకి వెళ్లిని సీబీఐకి ఫిర్యాదుచేశారు. అయితే ఈనెల 21 శుక్రవారం మరోసారి ఢిల్లీకి వెళ్లందుకు రెడీ అయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై చర్యలు తీసుకోవాలంటూ EDకి ఫిర్యాదు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ఈ మధ్యే కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి అక్రమాలపై సీబీఐకి ఫిర్యాదు చేసిన షర్మిల…కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతపై దర్యాప్తు చేసేందుకు సీబీఐ విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. సకాలంలో చర్యలు తీసుకోనట్లయితే కోర్టును ఆశ్రయిస్తానని తెలిపారు. మొత్తానికి వైఎస్ షర్మిల కాళేశ్వరం ప్రాజెక్టుల జరిగిన అవినీతిని బయటపెట్టేంత వరకు పట్టువీడేలా లేరు. శుక్రవారం ఢిల్లీ పర్యటనలో ఎలాంటి ఫిర్యాదు చేస్తారో చూడాలి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cbi
  • delhi
  • ED
  • kaleshwaram project
  • ys sharmila

Related News

Prime Minister Modi participates in Christmas celebrations

క్రిస్మస్ స్ఫూర్తి సమాజంలో సామరస్యం, సద్భావాన్ని ప్రేరేపిస్తుంది: ప్రధాని మోడీ

దేశ రాజధానిలోని ఈ చర్చ్‌లో పండుగ వాతావరణం ఉత్సాహంగా కనిపించగా, ప్రధాని హాజరు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వివిధ వర్గాల ప్రజలతో కలిసి ఆయన పండుగ ఆత్మను పంచుకోవడం ద్వారా ఐక్యత, సామరస్యం అనే సందేశాన్ని మరోసారి బలపరిచారు.

  • Rohit- Virat

    విజయ్ హజారే ట్రోఫీ.. సెంచ‌రీలు చేసిన‌ కోహ్లీ, రోహిత్!

  • Aravalli

    ఆరావళి పర్వతాల పరిరక్షణపై ఆందోళన.. సుప్రీంకోర్టు తీర్పుతో 100 గ్రామాలపై ముప్పు!

Latest News

  • బాత్‌రూమ్ దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నారా? అగ్గిపెట్టెతో ఇలా చెక్ పెట్టండి!

  • ఈ ఏడాది గంభీర్ కోచింగ్‌లో భారత జ‌ట్టు ప్ర‌ద‌ర్శ‌న ఎలా ఉందంటే?!

  • సీఈవో అంటే ఇలా ఉండాలి.. ఉద్యోగుల కోసం రూ. 21.55 కోట్లు!

  • న్యూజిలాండ్‌తో పోరుకు టీమిండియా సిద్ధం.. కెప్టెన్సీ బాధ్యతలు అత‌నికే!

  • రైతు భ‌రోసా ప‌థ‌కం ర‌ద్దు.. క్లారిటీ ఇచ్చిన తెలంగాణ ప్ర‌భుత్వం!

Trending News

    • చైనా ఆయుధాల వైఫల్యం.. పేలిపోయిన రాకెట్ సిస్టమ్!

    • పిజ్జా వదిలేసి.. మటన్ ప్రియుడిగా మారిన టీమిండియా యంగ్ క్రికెట‌ర్‌!

    • 2027 వన్డే వరల్డ్ కప్‌కు విరాట్ కోహ్లీ సిద్ధం: కోచ్

    • ఊడిపోయిన జుట్టును అమ్ముతున్నారా? తస్మాత్ జాగ్రత్త!

    • సచిన్ వరల్డ్ రికార్డుపై కన్నేసిన విరాట్ కోహ్లీ.. మరో 3 సెంచరీలు చేస్తే చరిత్రే!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd