HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Ys Sharmila Will Once Again Go To Delhi On 21st Of This Month

YS Sharmila : మరోసారి ఢిల్లీకి వైఎస్ షర్మిల…ఈసారి పక్కా ప్లాన్ తోనే పయనం..!!

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి...వైఎస్ షర్మిల మరోసారి ఢిల్లీకి పయనం కానున్నారు. ఈనెల 21న షర్మిల ఢిల్లీకి వెళ్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి

  • Author : hashtagu Date : 20-10-2022 - 10:46 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ys Sharmila
Ys Sharmila

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి…వైఎస్ షర్మిల మరోసారి ఢిల్లీకి పయనం కానున్నారు. ఈనెల 21న షర్మిల ఢిల్లీకి వెళ్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈసారి పక్కా ప్లాన్ తో హస్తినకు షర్మిల వెళ్తుందంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందని షర్మిల ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దీనిపై తెలంగాణ గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారామె. అంతేకాదు ఢిల్లీకి వెళ్లిని సీబీఐకి ఫిర్యాదుచేశారు. అయితే ఈనెల 21 శుక్రవారం మరోసారి ఢిల్లీకి వెళ్లందుకు రెడీ అయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై చర్యలు తీసుకోవాలంటూ EDకి ఫిర్యాదు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ఈ మధ్యే కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి అక్రమాలపై సీబీఐకి ఫిర్యాదు చేసిన షర్మిల…కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతపై దర్యాప్తు చేసేందుకు సీబీఐ విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. సకాలంలో చర్యలు తీసుకోనట్లయితే కోర్టును ఆశ్రయిస్తానని తెలిపారు. మొత్తానికి వైఎస్ షర్మిల కాళేశ్వరం ప్రాజెక్టుల జరిగిన అవినీతిని బయటపెట్టేంత వరకు పట్టువీడేలా లేరు. శుక్రవారం ఢిల్లీ పర్యటనలో ఎలాంటి ఫిర్యాదు చేస్తారో చూడాలి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cbi
  • delhi
  • ED
  • kaleshwaram project
  • ys sharmila

Related News

TVK Chief Vijay in Delhi for CBI Grilling Over Karur Stampede Case

కరూర్‌ తొక్కిసలాట ఘటన..సీబీఐ ఎదుట హాజరైన టీవీకే విజయ్

Karur Stampede Case తమిళ రాజకీయ తెరపై పెను తుపాను ముంచుకొస్తోంది. ఒకవైపు సొంత పార్టీ టీవీకే ద్వారా అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ.. స్టార్ నటుడు విజయ్‌కు సీబీఐ రూపంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గత ఏడాది కరూర్‌లో జరిగిన భారీ బహిరంగ సభలో 41 మంది ప్రాణాలు బలిగొన్న భీకర తొక్కిసలాట కేసులో నేడు ఆయన ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయంలో విచారణకు హాజరుకానున్నారు. డీఎంకే సర్కార్ వైఫల్

    Latest News

    • ఇరాన్‌లో చిక్కుకున్న భారతీయులు.. కేంద్రం కీల‌క నిర్ణ‌యం!

    • మ‌న‌కు తెలియకుండానే మ‌న దంతాలను మ‌నం పాడుచేసుకుంటున్నామా?

    • కొత్త క‌ల‌ర్స్‌లో సుజుకి జిక్సర్ ఎస్ఎఫ్ 250.. ధ‌ర ఎంతంటే?

    • మెగాస్టార్ సినిమాకు కొత్త స‌మ‌స్య‌.. ఏంటంటే?

    • హీరోగా రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్.. ‘ఎల్లమ్మ’ ఫస్ట్ గ్లింప్స్ విడుదల!

    Trending News

      • బడ్జెట్ 2026.. ప్ర‌ధాన మార్పులివే?!

      • ఇరాన్‌లో 3,428 మంది మృతి.. ట్రంప్ కీల‌క ప్ర‌క‌ట‌న‌!

      • యూపీఐ పేమెంట్స్ వాడుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!!

      • పిల్ల‌ల‌ని ఈ స‌మ‌యాల్లో అస్స‌లు తిట్ట‌కూడ‌ద‌ట‌!

      • ఒలింపిక్ పతక విజేత మేరీ కోమ్‌కు ఎఫైర్ ఉందా?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd