Accident : మహిళ ప్రాణాలు తీసిన ఎక్సైజ్ సీఐ కుమారుడు
ఫాతిమానగర్ ప్రాంతంలోని పోలింగ్ కేంద్రం దగ్గర కవిత అనే మహిళ ఓటు వేసి తిరిగి ఇంటికి వెళ్తుండగా
- By Sudheer Published Date - 05:54 PM, Fri - 1 December 23
అతి వేగం వల్ల ప్రతి రోజు ఎంతోమంది అమాయకుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. తాజాగా హన్మకొండ (Hanmakonda ) లో ఎక్సైజ్ సీఐ కుమారుడు అతి వేగంతో కారు నడిపి ఓ మహిళ ప్రాణాలు తీసాడు. ఫాతిమానగర్ ప్రాంతంలోని పోలింగ్ కేంద్రం దగ్గర కవిత అనే మహిళ ఓటు వేసి తిరిగి ఇంటికి వెళ్తుండగా..ఎక్సైజ్ సీఐ కుమారుడు శరత్ అతి వేగంతో కారు నడుపుతూ ఆమెను ఢీ కొట్టాడు.
దీంతో ఆమె అక్కడిక్కడే మరణించింది. ఈ ఘటనను పోలీసులు పట్టించుకోకపోవడంతో మృతురాలి బంధువులు కాజీపేట పోలీస్ స్టేషన్ ను ముట్టడించారు.
హనుమకొండలో ఒక ఎక్సైజ్ సీఐ కొడుకు రాష్ డ్రైవింగ్తో మహిళ మృతి pic.twitter.com/mkGbqFFM5K
— Telugu Scribe (@TeluguScribe) December 1, 2023
Related News
Gopalganj Accident: బీహార్లో ఆర్మీ వెహికిల్ ప్రమాదం: ఇద్దరు జవాన్లు మృతి
బీహార్లోని గోపాల్గంజ్లో సైనికులు ప్రయాణిస్తున్న బస్సు, ట్రక్కు ఢీకొన్న ఘటనలో ఇద్దరు జవాన్లు మృతి చెందగా డజనుకు పైగా సైనికులు గాయపడ్డారు. ఈ ఘటన సిధ్వాలియా పోలీస్ స్టేషన్ పరిధిలోని బర్హిమా మలుపు దగ్గర జరిగింది