KTR: కరెన్సీ నోట్లపై కూడా ప్రధాని మోడి బొమ్మ వేస్తారేమో..!!
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు అవకాశం కల్పిస్తే.. ఆర్బీఐ ముద్రించే కరెన్సీ నోట్లపై కూడా మోడి బొమ్మను వేస్తారేమోనని..! కేంద్రం తీరుపై మంత్రి కెటిఆర్ విమర్శనాస్త్రాలు సంధించారు.
- By hashtagu Published Date - 09:16 PM, Fri - 16 September 22
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు అవకాశం కల్పిస్తే.. ఆర్బీఐ ముద్రించే కరెన్సీ నోట్లపై కూడా మోడి బొమ్మను వేస్తారేమోనని..! కేంద్రం తీరుపై మంత్రి కెటిఆర్ విమర్శనాస్త్రాలు సంధించారు. రాబోయే రోజుల్లో కరెన్సీ నోట్లపై ప్రధాని మోడి ఫొటోలు ముద్రించే అవకాశాలు లేకపోలేదని కెటిఆర్ ఎద్దేవా చేశారు. మంత్రి నిర్మలా సీతారామన్కు ఆ అవకాశం కల్పిస్తే.. ఆర్బీఐ ముద్రించే కరెన్సీ నోట్లపై కూడా మోడి బొమ్మను వేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని, భవిష్యత్ లో ఇలా జరిగినా ఆశ్చర్యపోవాల్సన పని లేదని అన్నారు.
గుజరాత్లోని అహ్మదాబాద్ ఎల్జీ వైద్య కళాశాల పేరును ‘నరేంద్ర మోడి మెడికల్ కాలేజ్’గా మార్చారని మునిసిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలో… ప్రధాని తీరుపై మంత్రి కెటిఆర్ ధ్వజమెత్తారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా … ఆ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేశారు. అహ్మదాబాద్లో ఎల్జి మెడికల్ కాలేజీ పేరును నరేంద్ర మోడి మెడికల్ కాలేజీగా మార్చడంపై అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. సర్దార్ పటేల్ స్టేడియాన్ని నరేంద్ర మోడీ స్టేడియంగా మార్చిన విషయాన్ని గుర్తు చేశారు.
Tags
Related News
KTR : లోక్ సభ ఎన్నికల తర్వాత వాళ్లిద్దరూ కనిపించారు..కేటీఆర్
KTR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం మల్కాజిగిరి (Malkajigiri) పార్లమెంట్ పరిధిలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..మల్కాజిగిరి పార్లమెంట్ కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులపై విమర్శలు గుప్పించారు. లోక్ సభ ఎన్నికల తర్వాత ఈటల రాజేందర్(Etala Rajender), సునీతా మహేందర్ రెడ్డి( Sunita Mahender Reddy) కనిపించరని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్, బీజేపీ కలిసే ఉంటే.. కవితన�