Whats Today : 55 మందితో బీజేపీ ఫస్ట్ లిస్టు.. వరల్డ్ కప్లో న్యూజిలాండ్తో ఇండియా ఢీ
Whats Today : నేడు సద్దుల బతుకమ్మ వేడుకలు.. హైదరాబాద్ లో ట్యాంక్బండ్పై వేడుకలకు ఏర్పాట్లు చేశారు.
- By Pasha Published Date - 08:32 AM, Sun - 22 October 23
Whats Today : నేడు సద్దుల బతుకమ్మ వేడుకలు.. హైదరాబాద్ లో ట్యాంక్బండ్పై వేడుకలకు ఏర్పాట్లు చేశారు. ఇవాళ ఉదయం 11 గంటల నుంచి అర్థరాత్రి 2 గంటల వరకూ ట్యాంక్బండ్పై ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి.
We’re now on WhatsApp. Click to Join.
- 55 మంది అభ్యర్థులతో బీజేపీ ఫస్ట్ లిస్టు సిద్ధమైంది. ఆదివారం ఈ జాబితాను రిలీజ్ చేసే అవకాశం ఉంది.
- వన్డే వరల్డ్ కప్లో ఇవాళ న్యూజిలాండ్ తో ఇండియా మ్యాచ్ జరుగనుంది. ధర్మశాలలో మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ ప్రారంభం అవుతుంది.
- పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. అది ఈరోజు సాయంత్రానికి తీవ్ర వాయుగుండంగా మారే ఛాన్స్ ఉంది. దీని ప్రభావంతో వచ్చే 3 రోజులు కోస్తాలో వానలు కురిసే ఛాన్స్ ఉంది.
- తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాల వేళ ఈరోజు స్వర్ణ రథంపై మలయప్పస్వామి విహరించనున్నారు. రాత్రి 7 గంటలకు అశ్వవాహనంపై శ్రీవారు దర్శనమిస్తారు.
- ఇంద్రకీలాద్రిపై 8వ రోజు అమ్మవారు దుర్గాదేవిగా దర్శనం (Whats Today) ఇస్తున్నారు.
Also Read: Venkaiah Naidu : వెంకయ్య నాయుడుకు అరుదైన గౌరవం.. కీలక అవకాశం కల్పించిన ప్రధాని
Related News
BJP First List: 195 మంది అభ్యర్థులతో బీజేపీ మొదటి జాబితా విడుదల.. వారణాసి నుంచి ప్రధాని పోటీ..!
కేంద్ర అధికార పార్టీ బీజేపీ ఈరోజు లోక్సభ ఎన్నికలకు అభ్యర్థుల తొలి జాబితాను విడుదల (BJP First List) చేసింది. తొలి జాబితాలో 195 మంది అభ్యర్థుల పేర్లు ఉన్నాయి.