రాజాసింగ్ వర్సెస్ కేటీఆర్.. కాకరేపుతున్న ట్విట్టర్ వార్
హైదరాబాద్ - బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్, మంత్రి కేటీఆర్ ల మధ్య ట్విట్టర్ వార్ జరుగుతోంది. ఒకరిపై ఒకరు వరుస ట్వీట్లతో రెచ్చిపోతున్నారు. చదవండి
- By Dinesh Akula Published Date - 12:17 PM, Sat - 23 October 21
హైదరాబాద్ – బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్, మంత్రి కేటీఆర్ ల మధ్య ట్విట్టర్ వార్ జరుగుతోంది. హుజురాబాద్ ఎన్నికల నేపధ్యంలో ఇద్దరూ ఒకరిపై ఒకరు ట్వీట్ల బురద జల్లుకుంటున్నారు. పొలిటికల్ స్టంట్స్ మానేసి పనిచేసి ప్రజల మనసు దోచుకోవాలంటూ రాజాసింగ్కు కేసీఆర్ సలహా ఇచ్చారు
.@KTRTRS Ji let's take a ride on my bullet across #Goshamahal Constituency and old city you will have the 1st hand experience of the development that happened. What say? #HyderabadRains pic.twitter.com/AHPiQM4CxB
— Raja Singh (@TigerRajaSingh) October 16, 2021
కేటీఆర్ ట్విట్కి కౌంటర్గా రాజాసింగ్ మరో ట్వీట్ చేశారు. తన బుల్లెట్పై ఒకసారి ఓల్డ్సిటీ గోషామహల్ వస్తే అభివృద్ధి ఏమాత్రం జరిగిందో తెలుస్తుందంటూ కౌంటర్ ఇచ్చారు.
Why don’t you go to petrol bunk & find out what people are saying about hike in Petrol & Diesel prices?
Also stop at a household & enquire with them on how LPG cylinder prices are going up?
GDP ⬆️ = Gas, Diesel, Petrol Suna Hi Hoga?
Ab Yeh Jhumle bandh Karo, Kaam se Dil Jeeto https://t.co/0vhy4BYjyX
— KTR (@KTRTRS) October 23, 2021
అయితే, ఇంతటితో ఈ ట్వీట్ వార్ ఆగిపోలేదు. రాజాసింగ్ ట్వీట్కి కేటీఆర్ తనదైన స్టైల్లో కౌంటర్ ట్వీట్ చేశారు. ఒకసారి పెట్రోల్ బంక్లకు వెళ్లి పెరిగిన థరలపై ప్రజల అభిప్రాయం తెలుసుకోవచ్చు కదా.. అలాగే పనిలోపనిగా ఇళ్లలోకి వెళ్లి గ్యాస్ ధరలపెంపుపై గృహిణులు ఏమనుకుంటున్నారో తెలుసుకోండి.. పనిచేసి ప్రజల మనసులు గెలవాలి కానీ.. రాజకీయాలతో కాదు అంటూ ట్వీట్ చేశారు.
Related News
KTR : గులాబీ సైనికులను కంటికి రెప్పలా కాపాడుకుంటా
ములుగు జిల్లాలో ‘జై తెలంగాణ’ నినాదాలు చేస్తున్న బీఆర్ఎస్ కార్మికులపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించడాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు శుక్రవారం సీరియస్గా తీసుకున్నారు. మేడిగడ్డకు వెళ్లే మార్గంలో పరకాల వద్ద పోలీసుల అఘాయిత్యాలకు గురైన పార్టీ కార్యకర్తలను ఆయన కలుసుకుని ఒత్తిడి, ఒత్తిడిలో వారికి పార్టీ నాయకత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చ�