TS CM KCR: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన ముఖ్యమంత్రి..!!
గోల్కొండ కోటపై జెండాను ఆవిష్కరించారు ముఖ్యమంత్రి కేసీఆర్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 75వ స్వాతంత్ర్య వేడకలు అట్టహాసంగా జరుగుతున్నాయి.
- By hashtagu Published Date - 10:35 AM, Mon - 15 August 22
గోల్కొండ కోటపై జెండాను ఆవిష్కరించారు ముఖ్యమంత్రి కేసీఆర్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 75వ స్వాతంత్ర్య వేడకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రగతి భవన్ లో జెండా ఆవిష్కరించిన ముఖ్యమంత్రి కేసీఆర్…అక్కడి నుంచి గోల్కొండ పోర్టుకు వెళ్లారు.
ఈ సందర్భంగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం గోల్కొండ కోటపై మువ్వెన్నెల జెండాను ఆవిష్కరించారు సీఎం కేసీఆర్ . సీఎంతోపాటు తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Related News
Kadiyam Srihari: త్వరలో బీఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వం.. ఎమ్మెల్యే కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు..!
ఒక ఏడాది కాలంపాటు కార్యకర్తలంతా ఓపిక పడితే బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడుతుందని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Kadiyam Srihari) సంచలన వ్యాఖ్యలు చేశారు.