HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Rythu Bharosa Key Update

Telangana Rythu Bandhu Funds : కేవలం వారికీ మాత్రమే రైతు బంధు..?

గత ప్రభుత్వంలో రైతులకు ఎన్ని ఎకరాలు ఉంటె అన్ని ఎకరాలకు రైతు బంధు వేసేవారు కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం కేవలం ఐదు ఎకరాల వరకే రైతు బంధు ను ఇవ్వాలని డిసైడ్ చేసింది

  • By Sudheer Published Date - 02:57 PM, Thu - 20 June 24
  • daily-hunt
Rythu Bandhu Funds Revant
Rythu Bandhu Funds Revant

రైతు బంధు (రైతు భరోసా ) (Rythu Bandhu) విషయంలో తెలంగాణ సర్కార్ (Telangana Govt) కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ..రైతు భరోసా పథకం కింద పంట పెట్టుబడి సాయం కోసం ప్రతి ఎకరాకు రూ. 15 వేలు అందజేస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఖరీప్ సీజన్ నుంచి పంట పెట్టుబడి సాయం అందిస్తామని తెలిపారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధు పథకం కింద ప్రతి రైతుకు ఎకరాకు రూ. 10 వేల ఆర్థిక సాయం చేసేవారు. ఇదే పథకాన్ని రైతు భరోసాగా మార్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎకరాకు రూ. 15 వేలు రెండు విడతల్లో జమ చేయాలని నిర్ణయం తీసుకుంది.

We’re now on WhatsApp. Click to Join.

కాగా గత ప్రభుత్వంలో రైతులకు ఎన్ని ఎకరాలు ఉంటె అన్ని ఎకరాలకు రైతు బంధు వేసేవారు కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం కేవలం ఐదు ఎకరాల వరకే రైతు బంధు ను ఇవ్వాలని డిసైడ్ చేసింది. అంతే కాదు కేవలం రైతులకు మాత్రమే రైతు భరోసా దక్కాలనేది ప్రభుత్వ ఉద్దేశమని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. గుట్టలు, కొండలు, రియల్​ ఎస్టేట్​ లే అవుట్ల వంటి వాటికి మినహాయింపు ఇవ్వబోతుంది. ఇంకా ఎన్ని ఎకరాల భూమి ఉన్నా ఒక రైతుకు ఐదు ఎకరాలకు వరకు మాత్రమే రైతు భరోసా ఇవ్వనున్నారని సమాచారం.

అలాగే ఆగస్టు 15 కల్లా రైతు రుణమాఫీని అమలు చేస్తామని సీఎం రేవంత్​ రెడ్డి ప్రకటిస్తూ వస్తున్నారు. దీనిపై కూడా ఆర్థిక శాఖ అధికారులు, మంత్రివర్గ సహచరులతో కలిసి విస్తృతంగా చర్చించినట్లు తెలుస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారికీ, సంస్థలకు ఉన్న భూములకు, ప్రస్తుత, మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్లు, జిల్లా పరిషత్​ ఛైర్మన్లు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఇంజినీర్లు, డాక్టర్లు, లాయర్లు, చార్టర్డ్​ ఎకౌంటెంట్లు ఇలా పలు రంగాలకు చెందిన వారి భూములకు రుణమాఫీ అమలు చేయకూడదని నిర్ణయం తీసుకున్నారు. ఇలా వీరందరినీ తొలగించగా, ఇప్పుడు సుమారు 26 లక్షల మంది రైతు కుటుంబాలకు రుణమాఫీ అమలు చేయాల్సిన పరిస్థితి వచ్చిందట. జులై మొదటి వారం నుంచే దశల వారీగా రుణమాఫీ అమలు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. మాఫీలో భాగంగా మొదటగా రూ.లక్ష వరకు ఉన్న రుణాన్ని మాఫీ చేయనున్నారు. తర్వాత రూ.లక్షన్నర..చేయనున్నారట. రూ.2 లక్షల వరకు ఉన్న వారికి తర్వాత రెండు దశల్లో అమలు చేయనున్నట్లు సమాచారం. ఇక రేపు (జూన్ 21) జరిగే మంత్రివర్గ భేటీలో రైతు రుణమాఫీతో పాటు రైతు భరోసా పథకంపై చర్చించి ఓ నిర్ణయానికి రానున్నట్లు సమాచారం.

Read Also : ITR: ఐటీఆర్‌ గడువులోగా ఫైల్‌ చేయకుంటే ఈ సమస్యలు తప్పవు..!


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • revanth reddy
  • Rythu Bandhu Up To 5 Acres
  • rythu bharosa

Related News

Revanth Reddy Vs Pk

Prashant Kishore : మోదీ, రాహుల్ గాంధీ ఎవరూ కూడా తన నుంచి రేవంత్ రెడ్డిని కాపాడలేరన్నారు.!

Bihar Election బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో పార్టీలన్ని ప్రచార కార్యక్రమాలతో బిజీగా ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈసారి బిహార్ అస్లెంబ్లీ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ కూడా పోటీ చేస్తున్నారు. జన సూరజ్ పార్టీ స్థాపించిన ఆయన ఎన్నికల బరిలోకి దిగారు. బిహార్ ఎన్నికల ప్రచార కార్యక్రమాలతో బిజీగా ఉన్న ప్రశాంత్ కిషోర్.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద సంచలన ఆరోపణలు చేస్

    Latest News

    • Jadeja- Jurel Century: రెండో రోజు ముగిసిన ఆట‌.. భార‌త బ్యాట‌ర్ల సెంచ‌రీల మోత‌!

    • Actor Rahul Ramakrishna: గాంధీని అవ‌మానించిన టాలీవుడ్ న‌టుడు రాహుల్ రామకృష్ణ!

    • Indian Army Chief Upendra Dwivedi Warns Pakistan : భారత్‌ను రెచ్చగొట్టేందుకు పాకిస్థాన్ ప్రయత్నాలు చేస్తోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

    • Hyundai Creta SUV: రికార్డుల మోత మోగించిన హ్యుందాయ్ క్రెటా!

    • New Cheque System: చెక్ క్లియరెన్స్‌లో కీల‌క మార్పులు.. ఇకపై కొన్ని గంటల్లోనే డ‌బ్బులు!

    Trending News

      • KL Rahul Hundred: కేఎల్ రాహుల్ సెంచ‌రీ.. భార్య సెలబ్రేషన్ వైర‌ల్‌!

      • Social Media: ఏపీ ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం.. సోష‌ల్ మీడియాపై మంత్రుల‌తో క‌మిటీ!

      • Youngest Billionaire: భారతదేశంలో అతి పిన్న వయస్కుడైన బిలియనీర్ ఇత‌నే.. సంపాద‌న ఎంతంటే?

      • Ramreddy Damodar Reddy: మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి కన్నుమూత.. ఆయ‌న రాజ‌కీయ జీవిత‌మిదే!

      • DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి కానుక ప్ర‌క‌టించిన ప్ర‌భుత్వం!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd