Ragging : బాసర ట్రిపుల్ ఐటీలో ర్యాగింగ్..ఐదుగురు విద్యార్థులపై కేసు నమోదు..!!
- By hashtagu Published Date - 08:13 PM, Thu - 17 November 22
బాసర ట్రిపుల్ ఐటీలో ర్యాగింగ్ కలకలం రేపింది. జూనియర్లను సీరియర్లు వేధిస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ జరిగిపిన పోలీసులు ఐదుగురు విద్యార్థులను అదుపులోకి తీసుకుని వారిపై కేసు నమోదు చేశారు. అసిస్టెంట్ డీన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఐదుగురు సీనియర్ విద్యార్థులపై కేసు నమోదు చేశారు.
గత కొన్నాళ్ల నుంచి బాసర ట్రిపుల్ ఐటీ తరచుగా వార్తల్లోకెక్కుతోంది. ఆ మధ్య వసతులు సరిగ్గా లేవంటూ కొన్నిరోజులు పాటు విద్యార్థులు ఆందోళన చేసిన సంగతి తెలిసిందే. మంత్రుల హామీ నిరసన విరమించుకున్నారు. ఇప్పుడు ర్యాగింగ్ కలకలం రేపడంతో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాల్సిందే.
Tags
Related News
Basara: బాసరలో మరో విషాదం.. ట్రిపుల్ ఐటీలో విద్యార్థిని ఆత్మహత్య
నిర్మల్ జిల్లా బాసర ఆర్జీయూకేటీ ట్రిపుల్ ఐటీలో గురువారం రాత్రి శిరీష (17) అనే విద్యార్థిని హాస్టల్ గదిలో ఉరి వేసుకొని ఆత్మహ త్యకు పాల్పడింది. సంగారెడ్డి జిల్లా మానూరు మండలం దావూరు గ్రామానికి చెందిన శిరీష ఈ విద్యా సంవత్సరమే ట్రిపుల్ ఐటీలో ప్రవేశం పొంది పీయూసీ (ప్రీ యూనివర్సిటీ కోర్సు) మొదటి సంవత్సరం చదువుతోంది. గురువారం రాత్రి భోజనానికి వెళ్లి వచ్చిన విద్యార్థులు హాస్ట