KTR Request Leaders: పిల్లలను రాజకీయాల్లోకి లాగొద్దు!
తెలంగాణ ఐటీ మినిస్టర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గాయం కారణంగా కేటీఆర్ ప్రగతి భవన్ కు పరిమితమైన సంగతి తెలిసిందే.
- By Balu J Published Date - 03:55 PM, Tue - 26 July 22
తెలంగాణ ఐటీ మినిస్టర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గాయం కారణంగా కేటీఆర్ ప్రగతి భవన్ కు పరిమితమైన సంగతి తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో ఆయన ఆసక్తికర ట్వీట్ చేశారు. రాజకీయాల్లోకి పిల్లలను ఇన్వాల్వ్ చేయకూడదని రిక్వెస్ట్ చేశారు. ఈ మేరకు పార్టీ నాయకులు, నెటిజన్లకు హితబోధ చేశారు. ప్రత్యర్థుల పిల్లలను రాజకీయాల్లోకి లాగవద్దని, పాలిటిక్స్ దూరంగా ఉంచాలని కోరారు. సైద్ధాంతిక, విధాన రూపకల్పన, పనితీరు అంశాల్లో ప్రతిపక్షాలపై పోరాడాలని టీఆర్ఎస్ నేతలను కోరారు. కానీ పిల్లలను రాజకీయాల్లోకి లాగడం మంచిది కాదన్నారు. రాజకీయ ప్రత్యర్థులు. సైద్ధాంతిక, విధానం పనితీరు సమస్యలను వాళ్ల దృష్టికి తీసుకెళ్దాం” అని ఆయన ట్వీట్లో పేర్కొన్నారు. అయితే అనేక మంది ప్రతిపక్ష నాయకులు తమ రాజకీయ పోరాటాల్లో పిల్లలను లాగడంతో కేటీఆర్ ఈ స్టేట్ మెంట్ ఇచ్చారు.
Guys, let’s leave the kids out of these political battles. It’s unbecoming & not acceptable
Appeal to all TRS leaders and social media soldiers to NOT indulge in dragging the children of our political opponents
Let’s take them to task on ideological, policy & performance issues https://t.co/iby0SJqpCU
— KTR (@KTRTRS) July 25, 2022
Related News
World Book Day 2024: పిల్లల్లో పుస్తకాలను చదివే అలవాటును ఎలా పెంపొందించాలి?
ప్రతి సంవత్సరం ఏప్రిల్ 23న ప్రపంచ పుస్తక దినోత్సవాన్ని జరుపుకుంటారు. దీని ఉద్దేశ్యం ప్రజలలో పుస్తకాలపై ఆసక్తిని రేకెత్తించడం మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న రచయితలను గౌరవించడం. అయితే పిల్లల్లో చదివే అలవాటును ఎలా పెంపొందించవచ్చో తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాలి.