No Power : నేటి నుంచి తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల సమ్మె..!!
రేపు తెలంగాణ వ్యాప్తంగా కరెంటు సరఫరా నిలిచిపోయే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్ర తీసుకొస్తున్న విద్యుత్ చట్ట సవరణ బిల్లుపై తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు ఆందోళన బాట పట్టాలని నిర్ణయించారు.
- By hashtagu Published Date - 07:07 PM, Sun - 7 August 22
రేపు తెలంగాణ వ్యాప్తంగా కరెంటు సరఫరా నిలిచిపోయే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్ర తీసుకొస్తున్న విద్యుత్ చట్ట సవరణ బిల్లుపై తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు ఆందోళన బాట పట్టాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే సోమవారం తెలంగాణ వ్యాప్తంగా ఉన్న విద్యుత్ ఉద్యోగులు మహాధర్నాకు పిలుపునిచ్చారు. ఎవరూ కూడా విధులకు హాజరుకారని విద్యుత్ ఉద్యోగులు ప్రకటించారు. దీంతో రేపు రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ సరఫరా నిలిచిపోతే పునరుద్ధరణ కష్టమే అంటున్నారు విద్యుత్ ఉద్యోగులు.
Related News
CM Revanth: ఆ నాలుగు లోక్సభ స్థానాలతో రేవంత్కు గట్టిపోటీ.. కారణాలివే
CM Revanth: మహబూబ్నగర్, చేవెళ్ల, మల్కాజిగిరి, సికింద్రాబాద్ లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్ పనితీరుపై ప్రతికూల అంతర్గత సర్వే నివేదికలు టీపీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని చాలా ఇరుకున పెట్టినట్లు సమాచారం. ఇటీవల బీఆర్ఎస్లో చేరిన చేవెళ్ల, మల్కాజిగిరి, సికింద్రాబాద్లలో టిక్కెట్లు పొందిన అభ్యర్థులు కాంగ్రెస్ అంతర్గత పోరు, స్థానిక కాంగ్రెస్ నాయకులు, క్యాడర్క�