HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Ed Case To Ktr

Formula E Race Case : కేటీఆర్ కు ఈడీ షాక్

Formula E Race Case : ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) రంగంలో దిగింది. ఈ కేసుకు సంబందించిన ఎఫ్ ఐ ఆర్ పాటు అన్ని వివరాలను తమకు పంపాలని ఈడీ అధికారులు శుక్రవారం ఎసిబికి లేఖ రాశారు

  • Author : Sudheer Date : 20-12-2024 - 8:35 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ed Case Ktr
Ed Case Ktr

తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపుతున్న ఫార్ములా ఈ కార్ రేసు(Formula E Race Case)కు సంబంధించి శుక్రవారం మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. దీనిపై ఇప్పటికే ఏసీబీ (ACB) కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో ఏ 1గా బిఆర్ఎస్ నేత, మాజీ మంత్రి కెటిఆర్ (KTR), ఏ2గా సీనియర్ ఐఎఎస్ అధికారి ఆర్వింద్ కుమార్, ఏ3గా హెచ్ఎండిఎ మాజీ ఉన్నతాధి బిఎల్ఎన్ రెడ్డిలను చేర్చడం జరిగింది.

కాగా ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) రంగంలో దిగింది. ఈ కేసుకు సంబందించిన ఎఫ్ ఐ ఆర్ పాటు అన్ని వివరాలను తమకు పంపాలని ఈడీ అధికారులు శుక్రవారం ACBకి లేఖ రాశారు. ఈ కార్ రేసు కేసులో విదేశీ కంపెనీకి 55 కోట్ల రూపాయల చెల్లింపులు అక్రమంగా జరిగాయని, ఇందులో 45 కోట్ల రూపాయలు విదేశీ నగర రూపంలో చెల్లించారని ACB విచారణలో తేలింది. ఈ చెల్లింపులన్నీ చట్ట వ్యతిరేకంగా జరిగినట్లు కూడా ACB నిర్దారించింది. కేబినెట్ లేకుండా, ఆర్థిక శాఖ నుంచి అనుమతి లేకుండా ఇదంతా జరిగాయని ACB విచారణలో పేర్కోవడం జరిగింది. వీటన్నింటి నేపథ్యంలో ఫార్ములా ఈ కార్ రేసు కేసులో మనీలాండరింగ్ జరిగిందని భావిస్తున్న ED అధికారులు ఇందులోని నిజానిజాలను వెలికితీసేందుకు ACB నుంచి వివరాలను తీసుకోబోతుంది.  మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం కేటీఆర్, అర్వింద్ కుమార్, BLN రెడ్డిలపై కేసు నమోదు చేసింది. ఏసీబీ FIRలో ఉన్న అంశాలనే ఈడీ ECIRలో ప్రస్తావించింది. రూ.55 కోట్ల ఆర్థిక లావాదేవీల్లో ఎవరెవరి ప్రమేయం ఉందనే దానిపై దర్యాప్తు చేయనుంది.

Read Also : Taj -Ayodhya : తాజ్ మహల్ కళ తప్పుతుంది..రామాలయానికి వెలుగు పెరుగుతుంది


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Big Shock To KTR
  • E Formula Car Race Scam
  • ED Department
  • Formula-E race

Related News

    Latest News

    • పోలీసుల జోక్యంతో న్యాయం గెలిచింది.. ఎస్పీకి మహిళ పాలాభిషేకం

    • నేషనల్ హెరాల్డ్ కేసు నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణుల ఉద్యమ పిలుపు

    • జాతీయ ఉపాధి హామీపై కాంగ్రెస్ కార్యాచరణలో మార్పులు..

    • తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన ఎన్నికల కమిషనర్ గ్యానేశ్ కుమార్ పర్యటన

    • రాష్ట్రాభివృద్ధికి కేంద్ర సహకారం కోరుతూ ఢిల్లీకి సీఎం చంద్రబాబు

    Trending News

      • అధిక ఐక్యూ ఉన్న వ్యక్తుల 5 ముఖ్యమైన అలవాట్లు ఇవే!

      • ఆర్‌బీఐ అన్‌లిమిటెడ్ నోట్లను ముద్రిస్తే ఏమ‌వుతుందో తెలుసా?

      • KPHB లులు మాల్‌లో నిధి అగర్వాల్‌కు చేదు అనుభవం

      • స్టాక్ మార్కెట్‌ను లాభ- న‌ష్టాల్లో న‌డిపించే 7 అంశాలివే!

      • మీరు ఆధార్ కార్డును ఆన్‌లైన్‌లో స్వయంగా అప్డేట్ చేసుకోండిలా!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd