BJP On Mahesh Bhagwat: రాచకొండ సీపీ మహేశ్ భగవత్ పై ఈసీకి బీజేపీ ఫిర్యాదు!
మునుగోడు ఉప ఎన్నికను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇప్పటికే ముమ్మర ప్రచారం చేస్తున్న బీజేపీ నేతలు మునుగోడు
- By Balu J Published Date - 02:15 PM, Thu - 13 October 22
మునుగోడు ఉప ఎన్నికను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇప్పటికే ముమ్మర ప్రచారం చేస్తున్న బీజేపీ నేతలు మునుగోడు గడ్డపై కమలం జెండా ఎగురవేసేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ నేతలు రాచకొండ సీపీ మహేశ్ భగవత్ పై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమవుతోంది. సీపీ భగవత్ 3 సంవత్సరాలకు పైగా ఈ పదవిలో ఉన్నారని ఈసీకి ఇచ్చిన ఫిర్యాదులో ప్రస్తావించింది. మునుగోడు ఉపఎన్నికకు ముందు రాచకొండ సీపీపై ఫిర్యాదు చేయడం ఆసక్తిని రేపుతోంది. ఈసీని కలిసినవాళ్లలో నేతల్లో తెలంగాణ బీజేపీ ఇన్ చార్జి తరుణ్ ఛుగ్ ఉన్నారు.
Leaders of #BJP @BJP4Telangana urge @ECISVEEP Election Commission to take action against #Rachakonda CP Mahesh Bhagwat @RachakondaCop ahead of #Munugode bypoll, violation is CP Bhagwat is in this post for more than 3 years @DeccanChronicle @bandisanjay_bjp pic.twitter.com/q6ZQocXnaz
— Sriram Karri (@oratorgreat) October 13, 2022
Related News
LS Polls: ఎన్నికల శిక్షణ తరగతులకు గైర్హాజరైన వారిపై క్రిమినల్ చర్యలు
LS Polls: పార్లమెంట్ ఎన్నికల విధులు కోసం నియమించబడిన అధికారులు శిక్షణ తరగతులకు గైర్హాజరైన 30 మంది పై జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్ కొరడా ఝులిపించారు. శిక్షణ తరగతులకు గైర్హాజరు అయిన సిబ్బందిపై ఆర్ పి యాక్ట్ 1951 సెక్షన్ 134 ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు కమిషనర్ పేర్కొన్నారు. కాగా లోక్ సభ ఎన్నికల నామినేషన్లు ప్రారంభం కానున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం నియమిం�