HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Technology
  • >Rbi Rs 5000 Note Launching In India Reserve Bank Clarifies Everything

RBI: ఆర్బీఐ రూ. 5000 నోటును తీసుకువస్తుందా.. రిజర్వ్ బ్యాంకు స్పందన ఇదే?

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు 5000 రూపాయల నోటును తీసుకువస్తోందా. ఇందులో నిజమెంత ఈ విషయం గురించి ఆర్బీఐ ఏమంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

  • Author : Anshu Date : 05-01-2025 - 10:34 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
RBI
RBI

ఏంటి.. నిజామా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్కెట్లోకి ఐదువేల రూపాయల నోటును తీసుకువస్తుందా? అంటే ప్రస్తుతం అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో ఈ వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇంతకుముందు లాగే మళ్లీ గత బాధలో నడవ బోతోందని ఊహాగానాలు మొదలయ్యాయి. 2000 రూపాయల నోటును ఎప్పుడూ అయితే బ్యాన్ చేశారో అప్పటి నుంచి ఈ వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం ఇండియాలో అత్యధిక కరెన్సీ విలువ 500 రూపాయలు. ఇండియాలో ఉన్న అతిపెద్ద నోటు ఇదే. అందుకే ఇండియాలో కొత్త 5000 రూపాయల నోట్లు లాంచ్ అవుతున్నాయని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

దేశ ద్రవ్య విధానాన్ని నిర్ణయించే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. భారతదేశంలో ఇంతకు ముందు 5000, 10000 రూపాయల నోట్లు ఉండేవి.సోషల్ మీడియాలో 5000 రూపాయల నోట్లపై చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఆర్బీఐ తన విధానాన్ని స్పష్టం చేసింది. అయితే అధిక విలువ కలిగిన నోట్లు భారత్‌. కు కొత్త కాదు. 1947లో స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి 5000, 10000 రూపాయల నోట్లు చలామణిలో ఉన్నాయి. 1954లో 5000 రూపాయల నోటును భారత కరెన్సీలో చేర్చారు. 1978లో ప్రధాని మొరార్జీ దేశాయ్ నేతృత్వంలోని ప్రభుత్వం మొత్తం 1000, 5000, 10000 రూపాయల నోట్లను రద్దు చేయాలని నిర్ణయించింది. ఇంతకుముందు ఈ అధిక విలువైన నోట్లు భారతదేశంలో సుమారు 24 సంవత్సరాలుగా చెలామణిలో ఉన్నాయి. కొత్తగా ఆకుపచ్చరంగులో ఉండే రూ. 5000 నోటు గురించి ఆర్బీఐ ఇప్పటికే స్పష్టం చేసింది.

ట్రెండింగ్‌ లో ఉన్న సోషల్ మీడియా వెబ్‌సైట్లలో ప్రసారం అవుతున్న వార్తలు అవాస్తవమని, అలాంటి వార్తలను నమ్మకండి అంటూ కొట్టి పరేసింది. అలాగే ఈ పుకార్లలో వాస్తవం లేదని రిజర్వ్ బ్యాంక్ స్పష్టం చేసింది. 2000 నోట్లను మాత్రమే వెనక్కి తీసుకోవాలని ఆర్బీఐ నిర్ణయించింది. 5000 రూపాయల నోట్లపై తప్పుడు వార్తలు ప్రచారం అవుతున్నాయని సెంట్రల్ బ్యాంక్ తెలిపింది. కాగా ప్రస్తుతం భారతదేశంలో 500, 200, 100, 50, 20,10 రూపాయల నోట్లు చలామణిలో ఉన్నాయి. ప్రస్తుతం మోడీ ప్రభుత్వం భారతదేశంలో డిజిటల్ చెల్లింపుల ప్రాధాన్యతను పెంచింది. డిజిటల్ చెల్లింపుల విధానంలో లావాదేవీలు జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం పౌరులను ప్రోత్సహిస్తోంది. యూపీఐ సైబర్‌స్పేస్ బ్యాంకింగ్, డిజిటల్ వాలెట్లు ఇప్పుడు నోట్లను భర్తీ చేస్తున్నాయి. కరెన్సీ వార్తలపై ప్రభుత్వ వనరులను మాత్రమే విశ్వసించాలని సెంట్రల్ బ్యాంక్ తెలిపింది. సోషల్ మీడియాలో వ్యాపించే పుకార్లను చూసి కంగారు పడవద్దని తెలిపింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 5000 note
  • Lunch
  • rbi
  • reserve bank india

Related News

RBI

దేశ ఆర్థిక వ్యవస్థపై ఆర్‌బీఐ చెప్పిన కీల‌క అంశాలీవే!

పట్టణ ప్రాంతాల్లో డిమాండ్ బలంగా ఉండటం వల్ల మొత్తం ఆర్థిక కార్యకలాపాలు పుంజుకున్నాయి. అయితే, మాన్యుఫ్యాక్చరింగ్ (తయారీ రంగం), గ్రామీణ డిమాండ్‌లో కొంత మందగమనం కనిపించింది.

  • Credit Cards

    క్రెడిట్ కార్డ్ బిజినెస్.. బ్యాంకులు ఎందుకు అంతగా ఆఫర్లు ఇస్తాయి? అసలు లాభం ఎవరికి?

Latest News

  • భారత విమానయాన రంగంలోకి కొత్తగా మూడు ఎయిర్‌లైన్స్!

  • విజయ్ హజారే ట్రోఫీలో రికార్డుల విధ్వంసం.. ఇషాన్ కిషన్ మెరుపు సెంచరీ!

  • ఆర్సీబీ స్టార్ బౌలర్ యశ్ దయాల్‌కు చుక్కెదురు!

  • భోజనం తర్వాత నిద్ర వస్తోందా? అది కేవలం బద్ధకం కాకపోవచ్చు!

  • ఏపీలో సినిమా టికెట్‌ రేట్ల పెంపుపై కొత్త పాలసీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్‌

Trending News

    • నిధి అగర్వాల్, సమంత పడ్డ వేదన నా మైండ్‌లో నుండి పోలేదు.. అందుకే అలా మాట్లాడాను Sivaji

    • శివాజీ వ్యాఖ్యలను సమర్థించిన కరాటే కల్యాణి

    • ఏపీలో సమగ్ర కుటుంబ సర్వే.. తల్లికి వందనం, ఇతర పథకాలపై ప్రభావం?!

    • సూర్యకుమార్ యాదవ్ తర్వాత భార‌త్ తదుపరి కెప్టెన్ ఎవరు?

    • భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd