YogaAndhra-2025
-
#Andhra Pradesh
YogaAndhra-2025 : యోగాంధ్ర..రెండు కోట్ల మందితో యోగా డే : సీఎం చంద్రబాబు
‘యోగాంధ్ర-2025’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి నెల రోజుల పాటు నిర్వహించనున్నట్టు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా కనీసం 2 కోట్ల మందిని ఇందులో భాగస్వామ్యులుగా చేయాలన్నదే తమ సంకల్పమని చెప్పారు. అంతేకాకుండా, 10 లక్షల మందికి పైగా యోగా సర్టిఫికెట్లు జారీ చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యమని వివరించారు.
Published Date - 11:34 AM, Wed - 21 May 25