Wprld News
-
#Viral
Guru Purnima: టెక్సాస్లో భగవద్గీతను పఠించిన 10 వేల మంది వ్యక్తులు.. వీడియో వైరల్
గురు పూర్ణిమ (Guru Purnima) సందర్భంగా టెక్సాస్లోని అలెన్ ఈస్ట్ సెంటర్లో నాలుగు నుండి 84 సంవత్సరాల వయస్సు గల 10,000 మంది వ్యక్తులు భగవద్గీత పఠించడానికి సమావేశమయ్యారు.
Published Date - 11:50 AM, Tue - 4 July 23