Women Workers
-
#Telangana
Hanumakonda : మంత్రి కొండా సురేఖ ఇంటిని ముట్టడించిన మధ్యాహ్న భోజన కార్మికులు
అక్షయపాత్రకు అప్పగించొద్దు - మాకే అవకాశం ఇవ్వండి అని వారు నినాదాలు చేశారు. కార్మికులు కొన్నిరోజులుగా తమ సమస్యలను అధికారులకు చెప్పినా స్పందన లేకపోవడంతో చివరకు వారు నేరుగా మంత్రిని కలిసి సమస్యలు చెప్పాలనే ఉద్దేశంతో ఆమె ఇంటికి వెళ్లారు. ఈ క్రమంలో వారు ఇంట్లోకి ప్రవేశించడానికి ప్రయత్నించగా, అక్కడ ముందస్తుగా మోహరించిన సుబేదారి పోలీసులు అడ్డుకున్నారు.
Published Date - 12:22 PM, Mon - 11 August 25