Woman Professor
-
#India
Madhya Pradesh: వాయిస్ యాప్ ద్వారా మోసం.. ఏడుగురు గిరిజన బాలికలపై అత్యాచారం
మధ్యప్రదేశ్లోని సిధి జిల్లాలో ఏడుగురు గిరిజన బాలికలను 30 ఏళ్ల వ్యక్తి ప్రలోభపెట్టి, అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. వాయిస్ చేంజ్ యాప్ను ఉపయోగించి మహిళా కళాశాల ప్రొఫెసర్గా నమ్మించి, సదరు గిరిజన బాలికలను లొంగదీసుకున్న ఘటన
Published Date - 05:19 PM, Sat - 25 May 24