West Asia Tensions
-
#India
భారత్లో ఒకే వేదికపై కలవనున్న ఇరాన్, సౌదీ అరేబియా!
భారత్ ఈ 17వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి అధ్యక్షత వహించనుంది. మే 14-15 తేదీల్లో న్యూఢిల్లీలో సభ్య దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం జరుగుతుంది.
Date : 02-04-2026 - 5:28 IST -
#India
మిడిల్ ఈస్ట్లో యుద్ధ మేఘాలు.. ఆందోళనలో లక్షలాది మంది భారతీయులు!
రిక్రూట్మెంట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ కార్మికులు తమ ఉద్యోగాలను కాపాడుకోవాలని కోరుకుంటున్నారు. అదే సమయంలో స్వదేశంలో ఉన్న తమ కుటుంబాలకు ఆర్థిక సహాయాన్ని కొనసాగించాలని వారు భావిస్తున్నారు.
Date : 18-03-2026 - 7:56 IST -
#India
MK Stalin : పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం .. వంటగ్యాస్ కొరతపై తమిళనాడు కీలక నిర్ణయం
ఎల్పీజీ సిలిండర్లకు బదులుగా ఎలక్ట్రిక్ స్టౌవ్లను ఉపయోగించే వ్యాపార సంస్థలకు విద్యుత్ వినియోగంపై సబ్సిడీ ఇవ్వనున్నారు. ఒక యూనిట్ విద్యుత్కు రూ.2 చొప్పున సబ్సిడీ అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
Date : 15-03-2026 - 7:00 IST -
#World
Iran-Israel : పశ్చిమాసియాలో రణరంగం.. మొదటిసారి క్లస్టర్ బాంబులను వాడిన ఇరాన్
పశ్చిమాసియా మరోసారి రణరంగంగా మారింది. ఇజ్రాయెల్పై ఇరాన్ మెరుపుదాడికి దిగింది. ఈ దాడిలో ఇరాన్ మొదటిసారిగా క్లస్టర్ బాంబులను ఉపయోగించినట్లు సమాచారం.
Date : 20-06-2025 - 10:41 IST