Warli
-
#India
Maharashtra : శివసేన (యూబీటీ) శాసనసభా పక్ష నేతగా ఆదిత్య ఠాక్రే ఎన్నిక
మహారాష్ట్ర మాజీ మంత్రి ఆదిత్య థాకరే తన వర్లీ అసెంబ్లీ స్థానాన్ని 8,801 ఓట్ల తేడాతో విజయం సాధించారు. అయితే 2019 ఎన్నికల్లో 67,427 ఓట్ల మెజార్టీతో ఆదిత్య ఠాక్రే గెలిచారు. ఈ ఓట్ల మార్జిన్ ఈసారి బాగా తగ్గింది.
Published Date - 07:49 PM, Mon - 25 November 24