Warangal Speech
-
#Telangana
CM KCR Speech: ఇందిరాగాంధీ పాలనలో ఎన్కౌంటర్లు, హత్యలు : కేసీఆర్
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇందిరమ్మ రాజ్యాన్ని తిరిగి తీసుకువస్తామన్న కాంగ్రెస్ నేతలపై సీఎం కేసీఆర్ మండిపడ్డారు. నవంబర్ 30న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు ఓట్లు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఇవాళ వరంగల్లో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభకు సీఎం కేసీఆర్ హాజరయ్యారు.
Published Date - 03:57 PM, Tue - 28 November 23