VSR Ventures
-
#India
అజిత్ పవార్ విమానంలో లేడీ పైలట్.. ఎవరీ శాంభవి పాఠక్?
Shambhavi Pathak మహారాష్ట్రలోని బారామతి విమానాశ్రయంలో కూలిపోయిన విమానంలో మృతి చెందిన పైలట్లలో కెప్టెన్ శాంభవీ పాఠక్ ఒకరు. ఈ ప్రమాదంలో కీలక రాజకీయ నాయకుడు, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మృతి చెందిన విషయం తెలిసిందే. కెప్టెన్ శాంభవి పాఠక్ ఆ విమానంలో ఫస్ట్ ఆఫీసర్ (కొన్ని సందర్భాల్లో కో-పైలట్ అంటారు)గా పని చేస్తున్నారు. చిన్న వయస్సులోనే కమర్షియల్ విమానాలు నడిపే లైసెన్స్ పొందారు. ఢిల్లీలోని ఎయిర్ ఫోర్స్ బాలభారతి పాఠశాలలో విద్యార్థినిగా శాంభవి […]
Date : 28-01-2026 - 3:22 IST