Vizag Janasena Incharge
-
#Andhra Pradesh
Janasena : ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్కు కీలక బాధ్యతలు అప్పగించిన పవన్ కళ్యాణ్
రీసెంట్ గా జనసేన పార్టీ లో చేరిన వైసీపీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ కు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక బాధ్యతలు అప్పగించారు. జనసేన విశాఖ జిల్లా అర్బన్ పార్టీ అధ్యక్షుడిగా వంశీకృష్ణను నియమిస్తున్నట్లు పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఈ సందర్భంగా బుధవారం సాయంత్రం మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో ఆయనకు పవన్ స్వయంగా నియామక పత్రాలు అందజేశారు. పార్టీ కార్యక్రమాలను వంశీకృష్ణ మరింత ముందుకు తీసుకుని వెళ్లేందుకు కృషి చేయాలని పవన్ తెలిపారు. రానున్న ఎన్నికల్లో […]
Date : 03-01-2024 - 6:11 IST