Visakhapatnam GVMC
-
#Andhra Pradesh
Visakhapatnam GVMC: విదేశాలకు మారుతున్న విశాఖ జీవీఎంసీ రాజకీయం!
మరోవైపు, టీడీపీ నాయకులు గత 10 రోజులుగా భీమిలిలోని ఓ రిసార్ట్లో తమ కార్పొరేటర్ల కోసం క్యాంపు ఏర్పాటు చేశారు. వైసీపీ కార్పొరేటర్లు బెంగళూరులో ఆనందిస్తుంటే, టీడీపీ కార్పొరేటర్లు భీమిలిలోనే ఉండడంతో కొందరు అసంతృప్తి వ్యక్తం చేశారు.
Published Date - 09:59 AM, Thu - 10 April 25