Viksit Bharat Viksit Jammu Kashmir
-
#India
PM Modi: జమ్ముకశ్మీర్ ప్రజలకు ఆర్టికల్ 370 రద్దు తర్వాత స్వేచ్ఛః ప్రధాని మోడీ
PM Modi Kashmir: ప్రధాని నరేంద్ర మోడీ గురువారం కశ్మీర్ లోయలోని శ్రీనగర్(Srinagar)లో పర్యటిస్తున్నారు. శ్రీనగర్లోని బక్షి స్టేడియం(Bakshi Stadium)లో ప్రధాని మోడీ రూ.6400 కోట్ల విలువైన 53 ప్రాజెక్ట్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ పాల్గొన్నారు. 2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత ప్రధాని మోడీ కశ్మీర్ లోయలో పర్యటించడం ఇదే తొలిసారి. శ్రీనగర్లోని బక్షి స్టేడియంలో(Bakshi Stadium) ‘విక్షిత్ భారత్ విక్షిత్ జమ్ముకశ్మీర్’ […]
Published Date - 02:52 PM, Thu - 7 March 24