Viksit Bharat 2047
-
#India
Pm Modi: ప్రధాని మోడీ నేతృత్వంలో కేబినెట్ భేటీ.. కీలక రంగాలపై స్పెషల్ ఫోకస్!
‘వికసిత్ భారత్ 2047’ కేవలం ఒక నినాదం కాదని ప్రధాని మోదీ తెలిపారు. దీన్ని ఒక బాధ్యతగా, బలమైన నిశ్చయంగా భావించాలని మంత్రులకు దిశానిర్దేశం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ గురువారం కేంద్ర మంత్రిమండలితో సుదీర్ఘంగా సమావేశమయ్యారు. దాదాపు నాలుగున్నర గంటల పాటు ఈ భేటీ సాగింది. మూడోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీయే ప్రభుత్వానికి ఇది ఒక మధ్యంతర సమీక్షగా నిలిచింది. పశ్చిమాసియా సంక్షోభం, ప్రధాని ఐదు దేశాల పర్యటన, ఇంధన పొదుపుపై పటిష్ఠ చర్యల నేపథ్యంలో […]
Date : 22-05-2026 - 8:57 IST -
#Andhra Pradesh
CM Chandrababu : నీతి ఆయోగ్ భేటీలో చంద్రబాబు ప్రసంగం: వికసిత్ భారత్-2047, స్వర్ణాంధ్రపై నివేదిక
రాష్ట్ర వనరులను మెరుగ్గా వినియోగించి ఆర్థికాభివృద్ధికి మద్దతుగా మార్చే విధానాన్ని వివరించిన ఆయన, "వికసిత్ భారత్" లక్ష్య సాధనలో ఏపీ తన పాత్రను సమర్థంగా పోషిస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు.
Date : 24-05-2025 - 1:49 IST -
#Andhra Pradesh
CM Chandrababu : ఎమ్మెల్యేలకే ఆ బాధ్యత అప్పగించిన సీఎం చంద్రబాబు
CM Chandrababu : రాష్ట్ర తలసరి ఆదాయాన్ని రూ. 55 లక్షలకు పెంచేందుకు, మొత్తం ఆర్థిక వ్యవస్థను 2.4 ట్రిలియన్ రూపాయల స్థాయికి తీసుకెళ్లేందుకు ఎమ్మెల్యేల పాత్ర ఎంతో కీలకమని తెలిపారు
Date : 17-03-2025 - 3:12 IST -
#India
Narendra Modi : ‘వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్’ పథకంపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
Narendra Modi : సోమవారం ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఈ పథకానికి ఆమోదం తెలిపింది. ఇది పండితుల పరిశోధనా వ్యాసాలు , జర్నల్ ప్రచురణలకు దేశవ్యాప్త ప్రాప్యతను అందించడానికి ఉద్దేశించిన కేంద్ర రంగ పథకం. ఎక్స్పై ఒక పోస్ట్లో, ప్రధాని మోదీ “ఒక దేశం ఒక సభ్యత్వానికి క్యాబినెట్ ఆమోదించింది, ఇది పరిశోధన, అభ్యాసం , విజ్ఞానానికి కేంద్రంగా మారడానికి మా ప్రయత్నాలను బలోపేతం చేస్తుంది.
Date : 26-11-2024 - 10:45 IST