Vijyawada Floods
-
#Andhra Pradesh
Vijayawada Floods : వరద బాధితుల కోసం సీఎం చంద్రబాబుకు విరాళమిచ్చిన ముగ్గురు మహిళలు
ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో ముఖ్యమంత్రిని స్వయంగా కలిసి విరాళాలు అందజేశారు. ఈ సమయంలో ముఖ్యమంత్రి తన కృతజ్ఞతలు తెలుపుతూ, అక్కాచెల్లెళ్ల దాతృత్వం, ఆపదలో ఉన్నవారిని సకాలంలో ఆదుకున్నందుకు ప్రశంసించారు.
Published Date - 05:02 PM, Mon - 2 September 24