Vh Hanumantha Rao
-
#Andhra Pradesh
షర్మిల మూడేళ్ల కిందటే ఏపీకి వెళ్లి ఉంటె బాగుండేది- VH
వైస్ షర్మిల మూడేళ్ల కిందటే ఏపీకి వచ్చి ఉంటె ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మరోలా ఉండేదని వ్యాఖ్యానించారు కాంగ్రెస్ సీనియర్ నేత VH హనుమంతరావు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహ తయారీని రాజమహేంద్రవరం లో సిద్ధం చేస్తున్న తరుణంలో విగ్రహ నమూనా పరిశీలించేందుకు గాను ఆయన నగరానికి రావడం జరిగింది. నమూనా పరిశీలిన అనంతరం.. మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్తో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. We’re now on WhatsApp. Click […]
Published Date - 09:10 AM, Fri - 24 May 24