Value Of Plants
-
#Speed News
Trees: చెట్ల విలువను చాటిచెప్పే అసలైన వీడియో.. సోషల్ మీడియాలో వైరల్
ప్రస్తుతం దేశంలో ఎండలు మండిపోతున్నాయి. 44 డిగ్రీలపైగా గరిష్ట ఉష్ణోగ్రతలు కొన్ని ప్రాంతాల్లో నమోదవుతున్నాయి. దాదాపు అన్ని ప్రాంతాల్లో పగటిపూట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్కుపైగా చేరుకున్నాయి.
Published Date - 08:23 PM, Fri - 21 April 23