Vaishali Rameshbabu
-
#Sports
Chess Olympiad 2024: చెస్ ఒలింపియాడ్ విజేత జట్టుతో ప్రధాని మోదీ భేటీ
Chess Olympiad 2024: ప్రధాని మోడీ చెస్ ఒలింపియాడ్ విజేతలతో కలిసి చెస్ బోర్డ్ను పట్టుకుని ఫోటోకి స్టిల్ ఇచ్చారు. ఇందుకు సంబందించిన వీడియోలు, ఫోటోలను పీఎంఓ తమ సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేస్తోంది.ఈ సందర్భంగా జట్టు సభ్యులతో మోడీ టోర్నమెంట్ విశేషాలను అడిగి తెలుసుకున్నారు.
Published Date - 07:45 PM, Wed - 25 September 24