Uttara Dwara Darasanam
-
#Devotional
వైకుంఠ ఏకాదశి ప్రాముఖ్యత ఏమిటి?..రోజు ఉపవాసం ఎందుకు ఉండాలి?!
ఈ పవిత్ర తిథి మార్గశిర మాస శుక్ల పక్ష ఏకాదశి నాడు వస్తుంది. ఈ రోజునే వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయని, భక్తులకు మోక్ష మార్గం సులభమవుతుందని శాస్త్రాలు చెబుతాయి. అందుకే ముక్కోటి ఏకాదశిని కేవలం ఒక వ్రతదినంగా కాకుండా, ఆధ్యాత్మిక ఉద్ధరణకు దారితీసే మహా పర్వదినంగా భావిస్తారు.
Date : 29-12-2025 - 4:30 IST