Uttar Pradesh Election Polls
-
#Speed News
UP Election Polls: యూపీలో దుమ్ము రేపుతున్న బీజేపీ
దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల కౌంటింగ్ ప్రారంభం అయ్యింది. ఈ క్రమంలో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు నిజం కాబోతున్నాయని తెలుస్తోంది. అందరూ అనుకున్నట్లుగానే ఉత్తర్ ప్రశ్లో బీజేపీ దుమ్మురేపుతూ ముందంజలో దూసుకుపోతుంది. ఈ నేపధ్యంలో ప్రస్తుతం 182 స్ధానాల్లో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతుంది. ఇక మరోవైపు యూపీలో సమాజ్ వాదీ పార్టీ కూడా గట్టి పోటీ ఇస్తుంది. ఈ క్రమంలో ప్రస్తుతం 102 స్థానాల్లో సమాజ్ వాదీ పార్టీ ముందంజలో ఉంది. ఇకపోతే బీఎస్సీ 6 […]
Published Date - 09:33 AM, Thu - 10 March 22