US Court Summons
-
#India
US Court Summons: భారత ఉన్నతాధికారులకు సమన్లు పంపిన అమెరికా కోర్టు..!
న్యూయార్క్లోని సదరన్ డిస్ట్రిక్ట్ కోసం US డిస్ట్రిక్ట్ కోర్ట్ భారత అధికారులకు నోటీసు జారీ చేసింది. ఈ నోటీసును భారత ప్రభుత్వంతో పాటు NSA అజిత్ దోవల్, భారత ఇంటెలిజెన్స్ ఏజెన్సీ RAW మాజీ చీఫ్ సమంత్ గోయల్, RAW ఏజెంట్ విక్రమ్ యాదవ్, భారతీయ వ్యాపారవేత్త నిఖిల్ గుప్తాకు పంపారు.
Published Date - 06:42 PM, Thu - 19 September 24 -
#India
India Vs US : భారత ప్రభుత్వానికి, అజిత్ దోవల్కు అమెరికా కోర్టు సమన్లు.. ఎందుకు ?
భారత ప్రభుత్వం, భారత జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్, రా మాజీ చీఫ్ సమంత్ గోయల్, రా ఏజెంట్ విక్రమ్ యాదవ్, భారత వ్యాపారి నిఖిల్ గుప్తాలకు సమన్లు(India Vs US) జారీ అయ్యాయి.
Published Date - 11:18 AM, Thu - 19 September 24