UP Polls
-
#India
UP Polls: యూపీలో ప్రారంభమైన 6వ దశ పోలింగ్.. యోగి సహా పోటీలో ఉన్న 675 మంది నేతలు
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఆరో దశ పోలింగ్ నేడు ప్రారంభమైంది. ఈ దశలో 57 స్థానాలకు పోలింగ్ జరగనుంది. ప్రస్తుత యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కాంగ్రెస్కు చెందిన అజయ్ కుమార్ లల్లూ, సమాజ్వాదీ పార్టీకి చెందిన స్వామి ప్రసాద్ మౌర్య తో పాటు ఇతర నేతల రాజకీయ భవితవ్యాన్ని ఈ పోలింగ్ నిర్ణయించనుంది.
Published Date - 09:38 AM, Thu - 3 March 22 -
#Speed News
UP Polls: యూపీలో ఐదవ దశ ఎన్నికలు.. 61 స్థానాలకు జరుగుతున్న పోలింగ్
ఉత్తరప్రదేశ్ లో ఐదవ దశ పోలింగ్ ప్రారంభమైంది. 12 జిల్లాల్లోని 61 అసెంబ్లీ స్థానాలకు ఈ రోజు పోలింగ్ జరుగుతుంది.
Published Date - 09:32 AM, Sun - 27 February 22 -
#India
UP Polls: యూపీలో పార్టీలు చేస్తున్నదిదే – ఉచితాలతో ఓట్ల వేట కోసం..
ఊరుమ్మడి పనులు, సమాజం మొత్తానికి పనికొచ్చే పథకాలకన్నా వ్యక్తిగతంగా ప్రయోజనం కలిగించే స్కీములకే ఓట్లు పడుతాయని గ్రహించిన రాజకీయ పార్టీలు ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఈ సూత్రాన్నే అమలు చేస్తున్నాయి.
Published Date - 08:27 AM, Thu - 24 February 22 -
#Speed News
UP Polls: ట్రెండింగ్ పాలిటిక్స్.. హస్తానికి హ్యాండ్ ఇచ్చిన పోస్టర్ గర్ల్
దేశ వ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీకి వరుస షాక్లు తగులుతున్నాయి. యూపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా, ప్రియాంక గాంధీ ప్రతిష్టాత్మకంగా లడ్కీ హూ, లడ్శక్తీ హూ అనే నినాదంలో ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆ క్యాంపెయిన్లోని పోస్టర్ గర్స్ వరుసగా కాంగ్రెస్ పార్టీని వీడుతున్నారు. ఇటీవల క్యాంపెయిన్లో పాలుపంచుకున్నఇద్దరు పోస్టర్ గర్ల్స్ ప్రియాంక మౌర్య, వందనా సింగ్లు ఇటీవల కాంగ్రెస్ను వీడి […]
Published Date - 03:21 PM, Sat - 12 February 22