Ukhrul
-
#India
Earthquake: మణిపూర్లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 4.0గా నమోదు
మణిపూర్లోని ఉఖ్రుల్లో శనివారం భూకంపం (Earthquake) సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం.. ఉదయం 06:14:55 గంటలకు ప్రకంపనలు సంభవించాయి. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.0గా నమోదైంది. భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ధృవీకరించలేదు.
Published Date - 08:28 AM, Sat - 4 February 23