Udhampur Srinagar Baramulla Rail Link
-
#India
Narendra Modi: చీనాబ్ రైల్వే బ్రిడ్జిని ప్రారంభించిన ప్రధాని మోదీ
Narendra Modi: భారతదేశం మరో అద్భుత నిర్మాణానికి సాక్ష్యమవుతూ ప్రపంచానికి ఒక మెప్పు పరచింది. చీనాబ్ నదిపై నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జి ఆవిష్కరణ జరిగింది.
Published Date - 12:39 PM, Fri - 6 June 25 -
#India
Chenab Railway Bridge : ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రైల్వే బ్రిడ్జిని ప్రారంభించనున్న ప్రధాని మోడీ..ఎక్కడో తెలుసా..?
ప్రధానమంత్రి మోడీ ఈ వంతెనను ‘నయా కాశ్మీర్’ నిర్మాణంలో కీలక ఘట్టంగా పేర్కొన్నారు. చీనాబ్ నదిపై నిర్మించిన ఈ వంతెన ఎత్తు 359 మీటర్లు, పొడవు 1,315 మీటర్లుగా ఉంటుంది. ఇది ఇంజనీరింగ్ అద్భుతంగా భావించబడుతూ, భూకంపాలు మరియు బలమైన గాలులను తట్టుకునేలా అత్యంత పటిష్టంగా నిర్మించారు.
Published Date - 06:58 PM, Wed - 4 June 25