Two Buses
-
#India
Nepal Rains: నేపాల్ లో విషాదం: త్రిశూలి నదిలో కొట్టుకుపోయిన రెండు బస్సులు
నేపాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రయాణికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. కాగా తాజాగా నేపాల్ లో కొండచరియలు విరిగి పడటంతో రెండు బస్సులు త్రిశూలి నదిలో కొట్టుకుపోయాయి.ఈ బస్సులో 63 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై నేపాల్ ప్రధాని తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
Date : 12-07-2024 - 10:04 IST