Tumakuru District
-
#India
Two Race Horses Died: తేనెటీగల దాడిలో రూ.2 కోట్ల విలువైన గుర్రాలు మృతి
తేనెటీగల (Honeybee Attack) దాడిలో రూ. 2 కోట్ల విలువ చేసే రెండు గుర్రాలు మరణించాయి. రెండు రోజులు చికిత్స అందించినా లాభం లేకపోయింది. కర్ణాటకలోని తుమకూరు జిల్లా కుణిగల్ పట్టణంలో తేనెటీగలు దాడి చేయడంతో ప్రముఖ జాతికి చెందిన రెండు రేసు గుర్రాలు మృతి చెందాయి. అందులో ఒక గుర్రానికి 10 ఏళ్లు, మరొకటి 15 ఏళ్లు.
Date : 08-01-2023 - 9:55 IST