TTD Chairman Bhumana
-
#Speed News
TTD: హిందూ ధర్మప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి: టీటీడీ చైర్మన్ భూమన
TTD: తిరుమల ఆస్థాన మండపంలో శనివారం శ్రీ వేంకటేశ్వర ధార్మిక సదస్సు వైభవంగా ప్రారంభమైంది. టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్ష్యులు భూమన కరుణాకర రెడ్డి ప్రారంభోపన్యాసం చేశారు. మఠాధిపతులు, పీఠాధిపతుల సలహాలు సూచనలతో సనాతన హిందూ ధర్మప్రచారాన్ని మరింత గొప్పగా ప్రజల్లోకి తీసుకుని వెళ్ళడానికే ధార్మిక సదస్సు నిర్వహించాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. తాను తొలిసారి చైర్మన్ గా ఉన్న సమయంలో రెండు సార్లు ధార్మిక సదస్సలు నిర్వహించి పీఠాధిపతులు, మఠాధిపతుల సూచనలు, సలహాలను స్వీకరించి దళిత గోవిందం, […]
Date : 03-02-2024 - 3:12 IST -
#Andhra Pradesh
Tiruptathi : తిరుపతిలో డబుల్ డెక్కర్ బస్ని ప్రారంభించిన టీటీడీ ఛైర్మన్ భుమన
తిరుపతి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నగరంలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన డబుల్ డెక్కర్ బస్సును టీటీడీ చైర్మన్,
Date : 12-10-2023 - 4:14 IST