Truck -Bus Accident
-
#India
పండగపూట తీవ్ర విషాదం, ట్రావెల్ బస్ను ఢీ కొట్టిన కంటెయినర్ 20 మంది సజీవ దహనం
పండగపూట తీవ్ర విషాదం నెలకొంది. కర్ణాటకలో జరిగిన ఘోర బస్సు ప్రమాద దృశ్యాలు చూస్తే ఒళ్లు గగుర్పొడుస్తోంది. చిత్రదుర్గ జిల్లా గోర్లతు గ్రామంలో ఈ ఘటన జరిగింది.
Date : 25-12-2025 - 9:45 IST