Tourism Sector
-
#Andhra Pradesh
Visakhapatnam : విశాఖలో గాజు వంతెన..ఆగస్టు 15నాటికి పర్యాటకులకు అందుబాటులోకి
విశాఖపట్నంలో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతోంది. అందులో భాగంగా కైలాసగిరిలో గాజుతో నిర్మిస్తున్న ప్రత్యేక వంతెన "గ్లాస్ బ్రిడ్జి" ప్రాజెక్టు చివరి దశకు చేరుకుంది.
Published Date - 02:36 PM, Fri - 18 July 25 -
#Andhra Pradesh
CM Chandrababu : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం… 22 ప్రాజెక్టులతో 30,899 ఉద్యోగాలు
ఈ సమావేశంలో రాష్ట్రానికి రూ.39,473 కోట్ల పెట్టుబడులు వచ్చేలా SIPB అనుమతినిచ్చింది. మొత్తం 22 ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ లభించగా, వీటిలో పరిశ్రమలు-వాణిజ్య రంగానికి చెందిన 11, ఇంధన రంగానికి 7, పర్యాటక రంగానికి 3, ఐటీ, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో ఒక్కో ప్రాజెక్టు చొప్పున ఉన్నాయి.
Published Date - 02:04 PM, Fri - 18 July 25 -
#Trending
China : పర్యాటక రంగానికి మరింత ఊతం ఇచ్చేందుకు చైనా కీలక నిర్ణయం..!
55 దేశాలకు చెందిన పౌరులు ఇకపై చైనాలో 240 గంటల (దాదాపు 10 రోజులు) వరకు వీసా లేకుండానే ప్రయాణించేందుకు అనుమతినిచ్చారు. ఈ విషయం ప్రభుత్వ వార్తా సంస్థ అయిన షిన్హువా న్యూస్ ఏజెన్సీ ద్వారా వెల్లడించబడింది.
Published Date - 11:40 AM, Thu - 12 June 25 -
#India
Expected Jobs: రాబోయే 7 సంవత్సరాలలో 5 కోట్ల ఉద్యోగాలు..! ఏ రంగంలో అంటే..?
హాస్పిటాలిటీ, టూరిజం రంగం రాబోయే 5 నుండి 7 సంవత్సరాలలో 5 కోట్ల ఉద్యోగాల (Expected Jobs)ను సృష్టించే అవకాశం ఉంది.
Published Date - 08:35 AM, Tue - 13 February 24