Today Top News
-
#Speed News
SC Sub Classification: ఎస్సీ-ఎస్టీ వర్గీకరణ చట్టబద్దతపై గళం విప్పిన కటుకూరి శేఖర్
ఒక్క కులానికే న్యాయం జరగకూడదనే ఉద్దేశంతో 61 ఎస్సీ ఉపకులాలు, 32 ఎస్టీ ఉపకులాలు ఉన్న అన్ని ఉపకులకు న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో ఎస్టీ-ఎస్సీల వర్గీకరణ అమలు చేసింది. అయితే నేటికీ 18 రోజులు గడుస్తున్నా కాలయాపన చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు ఇతర రాష్ట్రాలు వర్గీకరణను అమలు చేయకపోవడం
Date : 19-08-2024 - 2:19 IST -
#Speed News
Brazil Plane Crash: బ్రెజిల్ విమాన ప్రమాదంలో ఐదుగురు మృతి
బ్రెజిల్లో విమాన ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు.చనిపోయిన వారిలో అగ్రి-బిజినెస్ యజమాని మరియు యూనియన్ స్పోర్ట్స్ క్లబ్ మాజీ అధ్యక్షుడు ఎర్నీ స్పిరింగ్, అతని ఇద్దరు మనవరాళ్ళు, అతని కంపెనీ ఉద్యోగి మరియు పైలట్ ఉన్నారు.
Date : 16-08-2024 - 12:58 IST -
#India
PM Modi: ప్రధాని చేతుల మీదుగా 109 రకాల విత్తనాలు
ప్రధాని చేతుల మీదుగా ఈ రోజు 109 రకాల విత్తనాలు విడుదల చేశారు. 109 రకాల విత్తనాలు 61 పంటలకు ఉంటాయి, ఇందులో 34 క్షేత్ర పంటలు మరియు 27 ఉద్యాన పంటలు ఉంటాయి. భారతదేశం కూడా బ్లాక్ రైస్ మరియు మిల్లెట్ వంటి సూపర్ ఫుడ్స్ను అభివృద్ధి
Date : 11-08-2024 - 9:33 IST -
#India
PM Modi: ప్రధాని మోదీకి హత్య బెదిరింపులు, ఇద్దరు యువకులు అరెస్టు
రాజస్థాన్కు చెందిన ఇద్దరు యువకులు ప్రధాని నరేంద్ర మోదీని చంపుతామని బెదిరింపులకు పాల్పడ్డారు. రాష్ట్ర పోలీసులతో కలిసి ఐబీ ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. సోషల్ మీడియా వేదికగా యువకులిద్దరూ చంపేస్తామని బెదిరించారు.
Date : 10-08-2024 - 4:18 IST -
#India
NEET-PG 2024: నీట్ వాయిదా పిటిషన్పై నేడు సుప్రీంలో విచారణ
నీట్ పీజీ 2024 పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ ఈరోజు అంటే శుక్రవారం ఆగస్టు 9న సుప్రీంకోర్టులో విచారణకు ఆదేశించింది. దీనిపై భారత ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ విచారిస్తారు.
Date : 09-08-2024 - 9:25 IST -
#Speed News
Earthquake hits Sikkim: సిక్కింలో 4.5 తీవ్రతతో భూకంపం
సిక్కింలోని సోరెంగ్ ప్రాంతంలో ఉదయం 6.57 గంటలకు భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై 4.4గా తీవ్రత నమోదైంది. ఇళ్లలోని వస్తువులు కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురై ఇళ్ల నుంచి వీధుల్లోకి వచ్చారు. అయితే ప్రాణనష్టం గురించి ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం వెల్లడి కాలేదు
Date : 09-08-2024 - 9:02 IST -
#India
Bangladesh LIVE: హిందువుల భద్రతకు భరోసా ఇవ్వండి, బంగ్లాదేశ్ కొత్త ప్రభుత్వానికి ప్రధాని మోదీ విజ్ఞప్తి
బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేతగా నోబెల్ గ్రహీత మహ్మద్ యూనస్ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మహ్మద్ యూనస్ కు శుభాకాంక్షలు తెలిపారు. హిందువుల భద్రతకు భరోసా ఇవ్వండని బంగ్లాదేశ్ కొత్త ప్రభుత్వానికి ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు.
Date : 09-08-2024 - 6:30 IST -
#India
Today Top News: దేశవ్యాప్తంగా ప్రధానాంశాలు
ఏపీలో విషాదం చోటు చేసుకుంది. వైఎస్సార్ జిల్లా కొర్రపాడుకు చెందిన లిఖిత నిన్న టెన్త్ ఎగ్జామ్ రాసి మధ్యాహ్న భోజనం చేస్తుండగా గుండెపోటుతో కుప్పకూలింది.ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు.
Date : 19-03-2024 - 12:39 IST -
#India
Today Top News: మర్చి 2న టాప్ న్యూస్
గుంటూరులో కలరా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. గత వారం వ్యవధిలో మూడు విబ్రియో కలరా కేసులు, 20 ఈ-కోలి కేసులు, ఒక షగెలా కేసు బయటపడింది. ఏపీలో నీటి కాలుష్యంతో ఇప్పటికే నలుగురు మరణించారు.
Date : 02-03-2024 - 5:57 IST -
#Speed News
Today Top News: ఈరోజు ముఖ్యాంశాలు
ఉత్తర్ప్రదేశ్ రాజధాని లక్నోలో ఉన్న జిల్లా జైలులో హెచ్ఐవీ కలకలం రేపుతోంది. ఇప్పటివరకు 63 మందికి హెచ్ఐవీ పాజిటివ్గా తేలింది. జైలులో హెచ్ఐవీ కేసులు పెరుగుతుండటానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
Date : 06-02-2024 - 3:22 IST -
#India
Today Top News: దేశవ్యాప్తంగా ఈ రోజు ముఖ్యంశాలు
2024-25 సంవత్సరానికిగాను మధ్యంతర బడ్జెట్ ను ఈ రోజు ఉదయం 11గంటలకు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. మొత్తం రూ. 47.66 లక్షల కోట్లతో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.
Date : 01-02-2024 - 8:15 IST -
#India
Today Top News: దేశంలో జరిగిన ముఖ్యమైన వార్తలు
ఢిల్లీ-ముంబయి ఎక్స్ప్రెస్వేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ మావనేంద్ర సింగ్, మరియు ఆయన కుమారుడు తీవ్రంగా గాయపడగా.. మానవేంద్ర సింగ్ భార్య చైత్రా సింగ్ స్పాట్లోనే చనిపోయారు.
Date : 31-01-2024 - 4:20 IST -
#India
Top News Today: ఈ రోజు దేశంలో ముఖ్య వార్తలు
కేసీఆర్ తుంటి మార్పిడి సర్జరీ సక్సెస్ అయింది,గత రెండు రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు మళ్ళీ పెరిగాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై 150 పెరిగి 57,700కి చేరింది. అలాగే 24 క్యారెట్ల బంగారంపై 170 పెరిగి 62,950కి ఎగబాకింది,ఇరాక్లో సోరన్ యూనివర్సిటీ హాస్టల్లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 14 మంది విద్యార్థులు మృతి చెందారు.
Date : 09-12-2023 - 7:08 IST