TN-Kerala Border
-
#South
Elephants: కేరళ సరిహద్దుల్లో ఏనుగు మరణాలు.. రైల్వే ట్రాక్లను పరిశీలించిన హైకోర్టు జడ్డిలు
ఏనుగుల మరణాల నివారణకు అటవీ శాఖ, రైల్వేలు తీసుకున్న చర్యలను అంచనా వేయడానికి మద్రాస్ హైకోర్టుకు చెందిన ముగ్గురు న్యాయమూర్తులు రైల్వే ట్రాక్లను పరిశీలించారు.
Published Date - 12:03 PM, Mon - 11 April 22