Tiruchirapalli
-
#Telangana
CM KCR In TN: తమిళనాడులో కేసీఆర్ ప్రత్యేక పూజలు, నేడు స్టాలిన్ తో భేటీ
తెలంగాణ సీఎం కేసీఆర్ తన కుటుంబసభ్యులతో తమిళనాడు పర్యటనకు వచ్చారు. తిరుచిరాపల్లి జిల్లా శ్రీరంగంలోని రంగనాథస్వామి ఆలయంలో నిన్న ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరుచ్చి కలెక్టర్ శివరాసు, తమిళనాడు మంత్రి అరుణ్ నెహ్రు కేసీఆర్ కి స్వాగతం పలికారు.
Date : 13-12-2021 - 11:41 IST